Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:23 PM

వృత్తి ధర్మం చాటిన కానిస్టేబుల్

వృత్తి ధర్మం చాటిన కానిస్టేబుల్

వృత్తి ధర్మం చాటిన కానిస్టేబుల్
February 04, 2026 03:31 PM 139 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

వృత్తి ధర్మం చాటిన కానిస్టేబుల్..

పోగొట్టుకున్న పరుసును మహిళకు అదజేసిన కానిస్టేబుల్ వినోద్.

పర్సులో రూ.20,000 నగదు, ఎటిఎం కార్డులు, గుర్తింపు కార్డులు ఉన్నాయి.

కోదాడ పట్టణంలో పోలీస్ స్టేషన్ ప్రక్కన పోలీసు అధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ నందు బుధవారం పెట్రోల్ పోయిచుకోవడానికి వచ్చిన పట్టణానికి చెందిన మహిళా బంక్ నందు పర్సును పోగొట్టుకున్న సంఘటన జరిగినది. పెట్రోల్ బంక్ నిర్వహణ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ వినోద్ కు ఈ పర్సు దొరకగా అందులో ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా మహిళను గుర్తించారు. ఈ పర్సు పెట్రోల్ బంక్ ఇంచార్జీ అధికారి ఆర్ఏఐ సాయిరాం ఆదేశాల మేరకు బాధితురాలికి అందజేయడం జరిగినది. పర్సులో 20 వేల రూపాయల నగదు ఏటీఎమ్ కార్డులు, గుర్తింపు కార్డులు ఉన్నాయి. వీటిని మహిళకు అందజేయడం జరిగినది.విధుల నిర్వహణలో వృత్తి ధర్మం, మానవతా దృక్పథం చాటిన కానిస్టేబుల్ వినోద్ ను స్థానిక పౌరులు, పోలీసు అధికారులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News