Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 03:38 PM

వృత్తి ధర్మం చాటిన కానిస్టేబుల్

వృత్తి ధర్మం చాటిన కానిస్టేబుల్

వృత్తి ధర్మం చాటిన కానిస్టేబుల్
04-02-2026 147 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

వృత్తి ధర్మం చాటిన కానిస్టేబుల్..

పోగొట్టుకున్న పరుసును మహిళకు అదజేసిన కానిస్టేబుల్ వినోద్.

పర్సులో రూ.20,000 నగదు, ఎటిఎం కార్డులు, గుర్తింపు కార్డులు ఉన్నాయి.

కోదాడ పట్టణంలో పోలీస్ స్టేషన్ ప్రక్కన పోలీసు అధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ నందు బుధవారం పెట్రోల్ పోయిచుకోవడానికి వచ్చిన పట్టణానికి చెందిన మహిళా బంక్ నందు పర్సును పోగొట్టుకున్న సంఘటన జరిగినది. పెట్రోల్ బంక్ నిర్వహణ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ వినోద్ కు ఈ పర్సు దొరకగా అందులో ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా మహిళను గుర్తించారు. ఈ పర్సు పెట్రోల్ బంక్ ఇంచార్జీ అధికారి ఆర్ఏఐ సాయిరాం ఆదేశాల మేరకు బాధితురాలికి అందజేయడం జరిగినది. పర్సులో 20 వేల రూపాయల నగదు ఏటీఎమ్ కార్డులు, గుర్తింపు కార్డులు ఉన్నాయి. వీటిని మహిళకు అందజేయడం జరిగినది.విధుల నిర్వహణలో వృత్తి ధర్మం, మానవతా దృక్పథం చాటిన కానిస్టేబుల్ వినోద్ ను స్థానిక పౌరులు, పోలీసు అధికారులు అభినందించారు.

Sthanikam

వృత్తి ధర్మం చాటిన కానిస్టేబుల్

Article Image

వృత్తి ధర్మం చాటిన కానిస్టేబుల్..

పోగొట్టుకున్న పరుసును మహిళకు అదజేసిన కానిస్టేబుల్ వినోద్.

పర్సులో రూ.20,000 నగదు, ఎటిఎం కార్డులు, గుర్తింపు కార్డులు ఉన్నాయి.

కోదాడ పట్టణంలో పోలీస్ స్టేషన్ ప్రక్కన పోలీసు అధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ నందు బుధవారం పెట్రోల్ పోయిచుకోవడానికి వచ్చిన పట్టణానికి చెందిన మహిళా బంక్ నందు పర్సును పోగొట్టుకున్న సంఘటన జరిగినది. పెట్రోల్ బంక్ నిర్వహణ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ వినోద్ కు ఈ పర్సు దొరకగా అందులో ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా మహిళను గుర్తించారు. ఈ పర్సు పెట్రోల్ బంక్ ఇంచార్జీ అధికారి ఆర్ఏఐ సాయిరాం ఆదేశాల మేరకు బాధితురాలికి అందజేయడం జరిగినది. పర్సులో 20 వేల రూపాయల నగదు ఏటీఎమ్ కార్డులు, గుర్తింపు కార్డులు ఉన్నాయి. వీటిని మహిళకు అందజేయడం జరిగినది.విధుల నిర్వహణలో వృత్తి ధర్మం, మానవతా దృక్పథం చాటిన కానిస్టేబుల్ వినోద్ ను స్థానిక పౌరులు, పోలీసు అధికారులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News