Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:02 AM

వివక్షకు చెక్ – గౌరవానికి రక్షణ

వివక్షకు చెక్ – గౌరవానికి రక్షణ

వివక్షకు చెక్ – గౌరవానికి రక్షణ
February 05, 2026 12:55 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


ఈరోజు జెడ్పిహెచ్ఎస్ ఏపూరు పాఠశాలలో వివక్షను అంతం చేయడం గౌరవాన్ని కాపాడటం అనే నినాదంతో స్పర్శ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కల్లపల్లి చంద్రమోహన్, మండల అభివృద్ధి అధికారి మహమ్మద్ హషీం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కమ్యూనిటీ ఆరోగ్య అధికారి చెరుకు యాదగిరి, ఆరోగ్య పర్యవేక్షకుడు సైదులు పాల్గొని కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, ఆరోగ్య సహాయకులు, గ్రామ కార్యదర్శి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News