Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:51 PM

వివక్షకు చెక్ – గౌరవానికి రక్షణ

వివక్షకు చెక్ – గౌరవానికి రక్షణ

వివక్షకు చెక్ – గౌరవానికి రక్షణ
February 05, 2026 12:55 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


ఈరోజు జెడ్పిహెచ్ఎస్ ఏపూరు పాఠశాలలో వివక్షను అంతం చేయడం గౌరవాన్ని కాపాడటం అనే నినాదంతో స్పర్శ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కల్లపల్లి చంద్రమోహన్, మండల అభివృద్ధి అధికారి మహమ్మద్ హషీం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కమ్యూనిటీ ఆరోగ్య అధికారి చెరుకు యాదగిరి, ఆరోగ్య పర్యవేక్షకుడు సైదులు పాల్గొని కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, ఆరోగ్య సహాయకులు, గ్రామ కార్యదర్శి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News