Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:08 AM

విశాలభారతిలో ఘనంగా ఉగాది వేడుకలు

విశాలభారతిలో ఘనంగా ఉగాది వేడుకలు

విశాలభారతిలో ఘనంగా ఉగాది వేడుకలు
18-03-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లోని శ్రీ గాయత్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశాల భారతి హైస్కూల్‌లో ముందస్తు ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విశాల భారతి హైస్కూల్ కరస్పాండెంట్ వీసం చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది పండుగ సృష్టి ఆరంభానికి సూచికగా భావించబడుతుందని తెలిపారు. వసంతకాలంలో తెలుగు సంవత్సరానికి ఆరంభమైన ఈ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు.అలాగే ఉగాది పచ్చడిలోని షడ్ రుచులు మానవ జీవితంలోని సుఖదుఃఖాలను సూచించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగకరమని విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోడెల ఆంజనేయులు,ఉపాధ్యాయులు,ఉపాధ్యాయినీలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

విశాలభారతిలో ఘనంగా ఉగాది వేడుకలు

Article Image

చౌటుప్పల్‌లోని శ్రీ గాయత్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశాల భారతి హైస్కూల్‌లో ముందస్తు ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విశాల భారతి హైస్కూల్ కరస్పాండెంట్ వీసం చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది పండుగ సృష్టి ఆరంభానికి సూచికగా భావించబడుతుందని తెలిపారు. వసంతకాలంలో తెలుగు సంవత్సరానికి ఆరంభమైన ఈ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు.అలాగే ఉగాది పచ్చడిలోని షడ్ రుచులు మానవ జీవితంలోని సుఖదుఃఖాలను సూచించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగకరమని విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోడెల ఆంజనేయులు,ఉపాధ్యాయులు,ఉపాధ్యాయినీలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News