విస్సన్నపేట ఉద్యాన శాఖాధికారి బి.నరేంద్రకు ఉత్తమ సేవా ప్రతిభ ప్రశంసా పత్రం
విస్సన్నపేట ఉద్యాన శాఖాధికారి బి.నరేంద్రకు ఉత్తమ సేవా ప్రతిభ ప్రశంసా పత్రం
GADDAM JAGANMOHAN REDDY
విస్సన్నపేట జనవరి 28(స్ధానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట ఉద్యానశాఖ అధికారి బి నరేంద్ర కు ఉత్తమ సేవా ప్రతిభ ప్రశంసా పత్రం అందజేసిన జిల్లా కలెక్టర్ లక్షీశా, పోలీస్ కమీషనర్ రాజశేఖర్ బాబు, నరేంద్ర ఉద్యాన శాఖాధికారిగా ఒక్క విస్సన్నపేట మండలంలోనే కాక రెడ్డిగూడెం, ఏ.కొండూరు మండలాల్లోని రైతులతో మమేకమై అనేక సూచనలు సలహాలతో, ప్రభుత్వ పథకాలు తెలియజేస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్న సందర్భంలో ప్రభుత్వం అతని సేవా తత్పరతను గుర్తించి ఉత్తమ సేవా ప్రతిభ, కనబరిచినందుకు ప్రశంసా పత్రం అందజేసినందుకు పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా హెచ్ వో నరేంద్ర మాట్లాడుతూ ఈ ప్రశంసా పత్రం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని దీనితో తనపై ఇంకా బాధ్యత పెరిగిందని ఇంకా రైతులకు చేరువై ఎక్కువ సేవలు అందిస్తానని తెలియజేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి