Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:33 AM

విస్సన్నపేట ఉద్యాన శాఖాధికారి బి.నరేంద్రకు ఉత్తమ సేవా ప్రతిభ ప్రశంసా పత్రం

విస్సన్నపేట ఉద్యాన శాఖాధికారి బి.నరేంద్రకు ఉత్తమ సేవా ప్రతిభ ప్రశంసా పత్రం

విస్సన్నపేట ఉద్యాన శాఖాధికారి బి.నరేంద్రకు ఉత్తమ సేవా ప్రతిభ ప్రశంసా పత్రం
28-01-2026 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

విస్సన్నపేట జనవరి 28(స్ధానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట ఉద్యానశాఖ అధికారి బి నరేంద్ర కు ఉత్తమ సేవా ప్రతిభ ప్రశంసా పత్రం అందజేసిన జిల్లా కలెక్టర్ లక్షీశా, పోలీస్ కమీషనర్ రాజశేఖర్ బాబు, నరేంద్ర ఉద్యాన శాఖాధికారిగా ఒక్క విస్సన్నపేట మండలంలోనే కాక రెడ్డిగూడెం, ఏ.కొండూరు మండలాల్లోని రైతులతో మమేకమై అనేక సూచనలు సలహాలతో, ప్రభుత్వ పథకాలు తెలియజేస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్న సందర్భంలో ప్రభుత్వం అతని సేవా తత్పరతను గుర్తించి ఉత్తమ సేవా ప్రతిభ, కనబరిచినందుకు ప్రశంసా పత్రం అందజేసినందుకు పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా హెచ్ వో నరేంద్ర మాట్లాడుతూ ఈ ప్రశంసా పత్రం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని దీనితో తనపై ఇంకా బాధ్యత పెరిగిందని ఇంకా రైతులకు చేరువై ఎక్కువ సేవలు అందిస్తానని తెలియజేశారు

Sthanikam

విస్సన్నపేట ఉద్యాన శాఖాధికారి బి.నరేంద్రకు ఉత్తమ సేవా ప్రతిభ ప్రశంసా పత్రం

Article Image

విస్సన్నపేట జనవరి 28(స్ధానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట ఉద్యానశాఖ అధికారి బి నరేంద్ర కు ఉత్తమ సేవా ప్రతిభ ప్రశంసా పత్రం అందజేసిన జిల్లా కలెక్టర్ లక్షీశా, పోలీస్ కమీషనర్ రాజశేఖర్ బాబు, నరేంద్ర ఉద్యాన శాఖాధికారిగా ఒక్క విస్సన్నపేట మండలంలోనే కాక రెడ్డిగూడెం, ఏ.కొండూరు మండలాల్లోని రైతులతో మమేకమై అనేక సూచనలు సలహాలతో, ప్రభుత్వ పథకాలు తెలియజేస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్న సందర్భంలో ప్రభుత్వం అతని సేవా తత్పరతను గుర్తించి ఉత్తమ సేవా ప్రతిభ, కనబరిచినందుకు ప్రశంసా పత్రం అందజేసినందుకు పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా హెచ్ వో నరేంద్ర మాట్లాడుతూ ఈ ప్రశంసా పత్రం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని దీనితో తనపై ఇంకా బాధ్యత పెరిగిందని ఇంకా రైతులకు చేరువై ఎక్కువ సేవలు అందిస్తానని తెలియజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News