PRINT TIME: April 11, 2026 02:01 PM
విస్సన్నపేట రెడ్డిగూడెం మండలాల్లో యూరియా కొరత లేదు ఏడిఏ కె శశికళ
విస్సన్నపేట రెడ్డిగూడెం మండలాల్లో యూరియా కొరత లేదు ఏడిఏ కె శశికళ
January 17, 2026 09:09 PM
65 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
విస్సన్నపేట స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో 213 మెట్రిక్ టన్నులు, అలాగే రెడ్డిగూడెం మండలం లో 187 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నదని, కావున ఎటువంటి కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కావాల్సిన రైతులు సొసైటీ మరియు ప్రైవేట్ డీలర్లు వద్ద కొనుగోలు చేసుకోవచ్చని అలాగే అవసరాన్ని బట్టి యూరియా వాడాలని ఏడిఏ కె.శశికళ సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి