Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:43 PM

వినియోగదారుల మన్ననలు పొందితేనే వ్యాపార విజయం

వినియోగదారుల మన్ననలు పొందితేనే వ్యాపార విజయం

వినియోగదారుల మన్ననలు పొందితేనే వ్యాపార విజయం
February 18, 2026 08:13 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జాయ్ పెయింట్స్ దుకాణాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ భూక్య జ్యోతి లింగ నాయక్

సూర్యాపేట:

వ్యాపారంలో రాణించాలంటే వినియోగదారుల మన్ననలు పొందడం అత్యంత ముఖ్యమని 4వ వార్డు కౌన్సిలర్ భూక్య జ్యోతి లింగ నాయక్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని 18వ వార్డు సుందరయ్య నగర్‌లో జాయ్ పెయింట్స్ దుకాణాన్ని ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వినియోగదారులకు విశ్వసనీయ సేవలు అందిస్తే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. స్థానిక యువకులు స్వయం ఉపాధి ద్వారా ఎదగడం అభినందనీయమని తెలిపారు.దుకాణ నిర్వాహకులు బానోత్ సురేష్ నాయక్, శ్రవణ్ నాయక్ మాట్లాడుతూ తమ వద్ద గృహాలు, వ్యాపార సముదాయాలు, ఇతర వాణిజ్య సంస్థలకు అవసరమైన అన్ని రకాల రంగులు, పెయింటింగ్ సామగ్రి లభిస్తాయని తెలిపారు. వినియోగదారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగేష్, ఉపేందర్, మహేష్, సుధాకర్, పుల్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News