Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:37 AM

వేసవిలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే రోషన్ కుమార్

వేసవిలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే రోషన్ కుమార్

వేసవిలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే రోషన్ కుమార్
19-02-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చింతలపూడి : రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని జంగారెడ్డిగూడెం మరియు చింతలపూడి మున్సిపాలిటీల్లో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు.

బుధవారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (AP CRDA) కార్యాలయంలో మున్సిపల్ డైరెక్టర్ సంపత్ కుమార్ ను కలసి పలు అంశాలపై చర్చించారు.

రెండు మున్సిపాలిటీల పరిధిలో పారిశుద్ధ్యం, మురుగు మరియు నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపరచేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. వర్షాకాలం, వేసవి కాలాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.



అదేవిధంగా చింతలపూడి నగర పంచాయతీలో వార్డు సచివాలయ సిబ్బంది కేటాయింపుల విషయంలో స్పష్టత తీసుకువచ్చి, అవసరమైన సిబ్బందిని నియమించి ప్రజలకు సేవలు వేగవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యతగా తీసుకుని అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

Sthanikam

వేసవిలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే రోషన్ కుమార్

Article Image

చింతలపూడి : రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని జంగారెడ్డిగూడెం మరియు చింతలపూడి మున్సిపాలిటీల్లో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు.

బుధవారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (AP CRDA) కార్యాలయంలో మున్సిపల్ డైరెక్టర్ సంపత్ కుమార్ ను కలసి పలు అంశాలపై చర్చించారు.

రెండు మున్సిపాలిటీల పరిధిలో పారిశుద్ధ్యం, మురుగు మరియు నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపరచేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. వర్షాకాలం, వేసవి కాలాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.



అదేవిధంగా చింతలపూడి నగర పంచాయతీలో వార్డు సచివాలయ సిబ్బంది కేటాయింపుల విషయంలో స్పష్టత తీసుకువచ్చి, అవసరమైన సిబ్బందిని నియమించి ప్రజలకు సేవలు వేగవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యతగా తీసుకుని అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News