Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:54 PM

వీరసైనీకులు నిత్య ప్రేరణ దాయకం

వీరసైనీకులు నిత్య ప్రేరణ దాయకం

వీరసైనీకులు నిత్య ప్రేరణ దాయకం
February 14, 2026 08:54 PM 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పుల్వామా దాడిలో రక్తసిక్తమై అసువులు బాసిన వీర జవాన్ల ఆశయాలు నేటి తరానికి నిత్య ప్రేరణదాయకమని బజరంగ్దళ్ జిల్లా కో కన్వీనర్ గోగు రవి అన్నారు.చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర జవాన్ల దివాస్ కార్యక్రమం నిర్వహించారు.

దేశరక్షణలో అసువులు బాసిన వీర జవాన్లకు స్మరిస్తూ స్థానిక రామాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ వెళ్లి అమరులైన వీర సైనీకుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా కో కన్వినర్ గోగు రవి, నగర కన్వీనర్ చింతల హేమంత్, నగర గోరక్ష ప్రముఖ్ గుండెబోయిన వివేక్, నాగేల్లి సందీప్,ఈమ్మడి ఈశ్వర్, బొబ్బిళ్ల సాయి, నరేష్ బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News