స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.
నార్కెట్పల్లి మండలం గోపాలయిపల్లి గ్రామంలో నిర్వహించనున్న ఫిబ్రవరి ఒకటవ తేదీన శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి వారి కల్యాణ మహోత్సవం సందర్భంగా నకిరేకల్ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం ను ఆలయ ఈవో, గ్రామ సర్పంచ్ అధికారికంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వామివారి కల్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి