Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:38 PM

వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు

వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు

 వేముల వీరేశం సమక్షంలో  కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు
February 04, 2026 03:15 PM 262 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డుకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు మేకల లింగస్వామి , దమ్మాల నరేందర్ రెడ్డి, మునుగోటి మహేష్, వెంకన్న, మచ్చగిరి, మథు, రవీంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రమణమ్మ, పుష్పమ్మ, అండాలు, ఉప్పమ్మ, శంకరమ్మ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని పార్టీలో చేరిన నాయకులు తెలిపారు.అదేవిధంగా చిట్యాల మున్సిపాలిటీకి చెందిన గౌడ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు అందిస్తామని ప్రకటించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News