Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 06:59 AM

వెలిమినేడు నోష్ ల్యాబ్ ప్రమాదం బాలకృష్ణ కుటుంబానికి రూ.1.50 కోట్లు పరిహారం

వెలిమినేడు నోష్ ల్యాబ్ ప్రమాదం బాలకృష్ణ కుటుంబానికి రూ.1.50 కోట్లు పరిహారం

వెలిమినేడు  నోష్ ల్యాబ్ ప్రమాదం బాలకృష్ణ కుటుంబానికి రూ.1.50 కోట్లు పరిహారం
May 02, 2026 03:27 PM 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు నోష్ ల్యాబ్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన బాలకృష్ణ కుటుంబానికి యాజమాన్యం రూ.1 కోటి 50 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, భద్రతా లోపాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News