Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నాగార్జున స్కూల్‌కు అంతర్జాతీయ అవార్డు బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 02, 2026 04:37 PM

వెలిమినేడు నోష్ ల్యాబ్ ప్రమాదం బాలకృష్ణ కుటుంబానికి రూ.1.50 కోట్లు పరిహారం

వెలిమినేడు నోష్ ల్యాబ్ ప్రమాదం బాలకృష్ణ కుటుంబానికి రూ.1.50 కోట్లు పరిహారం

వెలిమినేడు  నోష్ ల్యాబ్ ప్రమాదం బాలకృష్ణ కుటుంబానికి రూ.1.50 కోట్లు పరిహారం
May 02, 2026 03:27 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు నోష్ ల్యాబ్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన బాలకృష్ణ కుటుంబానికి యాజమాన్యం రూ.1 కోటి 50 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, భద్రతా లోపాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News