Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:19 AM

వెల్లంకిలో ఘనంగా హనుమాన్‌ జయంతోత్సవం పూర్ణాహుతిలో పాల్గొన్న సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్

వెల్లంకిలో ఘనంగా హనుమాన్‌ జయంతోత్సవం పూర్ణాహుతిలో పాల్గొన్న సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్

వెల్లంకిలో ఘనంగా హనుమాన్‌ జయంతోత్సవం పూర్ణాహుతిలో పాల్గొన్న సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్
13-05-2026 100 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని వెల్లంకి గ్రామంలో మంగళవారం హనుమాన్‌ జయంతోత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్టులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం తమలపాకుల మాలలు, వడమాలలు, పూలమాలలతో ప్రత్యేక అలంకరణ చేశారు. మాజీ సర్పంచ్‌ ఎడ్ల మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో హోమం నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు.

అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ఇడెం రాధ శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ ఎడ్ల మహేందర్‌రెడ్డి, మడూరి ప్రభాకర్‌రావు, తాటిపాముల జంగయ్య, స్వామి, ఎడ్ల నరేందర్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, పోచబోయిన నర్సింహ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

వెల్లంకిలో ఘనంగా హనుమాన్‌ జయంతోత్సవం పూర్ణాహుతిలో పాల్గొన్న సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్

Article Image

రామన్నపేట: మండలంలోని వెల్లంకి గ్రామంలో మంగళవారం హనుమాన్‌ జయంతోత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్టులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం తమలపాకుల మాలలు, వడమాలలు, పూలమాలలతో ప్రత్యేక అలంకరణ చేశారు. మాజీ సర్పంచ్‌ ఎడ్ల మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో హోమం నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు.

అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ఇడెం రాధ శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ ఎడ్ల మహేందర్‌రెడ్డి, మడూరి ప్రభాకర్‌రావు, తాటిపాముల జంగయ్య, స్వామి, ఎడ్ల నరేందర్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, పోచబోయిన నర్సింహ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News