Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 09:22 AM

వెంకయ్య నాయుడికి దివ్యాంగుల వినతి. హక్కుల చట్టం–2016 పూర్తిస్థాయిలో అమలు చేయాలని విజ్ఞప్తి.

వెంకయ్య నాయుడికి దివ్యాంగుల వినతి. హక్కుల చట్టం–2016 పూర్తిస్థాయిలో అమలు చేయాలని విజ్ఞప్తి.

వెంకయ్య నాయుడికి దివ్యాంగుల వినతి.   హక్కుల చట్టం–2016 పూర్తిస్థాయిలో అమలు చేయాలని విజ్ఞప్తి.
18-07-2026 194 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్

మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడును విశ్వవిద్యాలయాల దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్ కలిసి దివ్యాంగుల హక్కుల చట్టం–2016 అమలుపై వినతిపత్రం అందజేశారు. ఫిలింనగర్‌లో జరిగిన 'శ్వాస' పుస్తకావిష్కరణ కార్యక్రమం అనంతరం ఆయనను కలిసిన డాక్టర్ అశోక్.. చట్టం అమల్లోకి వచ్చి దశాబ్దం పూర్తయినా కీలక నిబంధనలు అమలు కావడం లేదని వివరించి, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని సమర్థంగా అమలు చేసేలా కృషి చేయాలని కోరారు.

దీనిపై స్పందించిన వెంకయ్య నాయుడు.. దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించే దిశగా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇవ్వడంతో పాటు, ఈ అంశంపై ఉద్యమం చేస్తున్న డాక్టర్ అశోక్‌ను అభినందించారు. కార్యక్రమంలో మారలేని చంద్రశేఖర్ యాదవ్, దొరపల్లి దానమ్మ, కూర్మ ఆంజనేయులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వెంకయ్య నాయుడికి దివ్యాంగుల వినతి. హక్కుల చట్టం–2016 పూర్తిస్థాయిలో అమలు చేయాలని విజ్ఞప్తి.

Article Image

హైదరాబాద్

మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడును విశ్వవిద్యాలయాల దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్ కలిసి దివ్యాంగుల హక్కుల చట్టం–2016 అమలుపై వినతిపత్రం అందజేశారు. ఫిలింనగర్‌లో జరిగిన 'శ్వాస' పుస్తకావిష్కరణ కార్యక్రమం అనంతరం ఆయనను కలిసిన డాక్టర్ అశోక్.. చట్టం అమల్లోకి వచ్చి దశాబ్దం పూర్తయినా కీలక నిబంధనలు అమలు కావడం లేదని వివరించి, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని సమర్థంగా అమలు చేసేలా కృషి చేయాలని కోరారు.

దీనిపై స్పందించిన వెంకయ్య నాయుడు.. దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించే దిశగా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇవ్వడంతో పాటు, ఈ అంశంపై ఉద్యమం చేస్తున్న డాక్టర్ అశోక్‌ను అభినందించారు. కార్యక్రమంలో మారలేని చంద్రశేఖర్ యాదవ్, దొరపల్లి దానమ్మ, కూర్మ ఆంజనేయులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News