Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీని పరామర్శి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 08:26 PM

వెంకటయ్య అకాల మరణానికి సంతాపం వ్యక్తం చేసిన సామాజిక సేవా సంస్థ ప్రతినిధులు

వెంకటయ్య అకాల మరణానికి సంతాపం వ్యక్తం చేసిన సామాజిక సేవా సంస్థ ప్రతినిధులు

వెంకటయ్య అకాల మరణానికి సంతాపం వ్యక్తం చేసిన సామాజిక సేవా సంస్థ ప్రతినిధులు
17-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:మహబూబాబాద్ జిల్లా గాంధీపురం గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణాలతో ఈ నెల 05వ తేదీ జనవరి నాడు మరణించిన గుండ మాల వెంకటయ్య కుటుంబాన్ని మదర్ తెరిసా విద్యాభ్యాస కళాశాల ఉపాధ్యాయులు పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.ఎన్నో సంవత్సరాలుగా అటెండర్‌గా విధులు నిర్వహిస్తూ కళాశాల యాజమాన్యానికి అనుకూలంగా, అంకితభావంతో సేవలు అందించిన వెంకటయ్య మరణం అత్యంత బాధాకరమని మానవ హక్కులు, సామాజిక న్యాయం, సామాజిక సేవ మార్పు కోసం పనిచేస్తున్న సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ, వెంకటయ్య నిరాడంబరమైన జీవితం గడుపుతూ, తన విధుల పట్ల నిబద్ధతతో అందరి అభిమానాన్ని చూరగొన్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తి అకాల మరణం యాజమాన్యానికి, సహోద్యోగులకు, గ్రామ ప్రజలకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు.ఎన్నో సంవత్సరాలుగా అటెండర్‌గా విధులు నిర్వహిస్తూ కళాశాల యాజమాన్యానికి అనుకూలంగా, అంకితభావంతో సేవలు అందించిన వెంకటయ్య మరణం అత్యంత బాధాకరమని మానవ హక్కులు,సామాజిక న్యాయం,సామాజిక సేవ మార్పు కోసం పనిచేస్తున్న సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ అన్నారు.ఆయన మాట్లాడుతూ, వెంకటయ్య నిరాడంబరమైన జీవితం గడుపుతూ, తన విధుల పట్ల నిబద్ధతతో అందరి అభిమానాన్ని చూరగొన్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తి అకాల మరణం యాజమాన్యానికి, సహోద్యోగులకు, గ్రామ ప్రజలకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు బి.కే. వీరయ్య, వీరభద్రం, జైపాల్ రెడ్డి, రాజేష్, కవిత, భిక్షం తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే వెంకటయ్య ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి భగవంతుడు శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Sthanikam

వెంకటయ్య అకాల మరణానికి సంతాపం వ్యక్తం చేసిన సామాజిక సేవా సంస్థ ప్రతినిధులు

Article Image

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:మహబూబాబాద్ జిల్లా గాంధీపురం గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణాలతో ఈ నెల 05వ తేదీ జనవరి నాడు మరణించిన గుండ మాల వెంకటయ్య కుటుంబాన్ని మదర్ తెరిసా విద్యాభ్యాస కళాశాల ఉపాధ్యాయులు పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.ఎన్నో సంవత్సరాలుగా అటెండర్‌గా విధులు నిర్వహిస్తూ కళాశాల యాజమాన్యానికి అనుకూలంగా, అంకితభావంతో సేవలు అందించిన వెంకటయ్య మరణం అత్యంత బాధాకరమని మానవ హక్కులు, సామాజిక న్యాయం, సామాజిక సేవ మార్పు కోసం పనిచేస్తున్న సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ, వెంకటయ్య నిరాడంబరమైన జీవితం గడుపుతూ, తన విధుల పట్ల నిబద్ధతతో అందరి అభిమానాన్ని చూరగొన్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తి అకాల మరణం యాజమాన్యానికి, సహోద్యోగులకు, గ్రామ ప్రజలకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు.ఎన్నో సంవత్సరాలుగా అటెండర్‌గా విధులు నిర్వహిస్తూ కళాశాల యాజమాన్యానికి అనుకూలంగా, అంకితభావంతో సేవలు అందించిన వెంకటయ్య మరణం అత్యంత బాధాకరమని మానవ హక్కులు,సామాజిక న్యాయం,సామాజిక సేవ మార్పు కోసం పనిచేస్తున్న సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ అన్నారు.ఆయన మాట్లాడుతూ, వెంకటయ్య నిరాడంబరమైన జీవితం గడుపుతూ, తన విధుల పట్ల నిబద్ధతతో అందరి అభిమానాన్ని చూరగొన్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తి అకాల మరణం యాజమాన్యానికి, సహోద్యోగులకు, గ్రామ ప్రజలకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు బి.కే. వీరయ్య, వీరభద్రం, జైపాల్ రెడ్డి, రాజేష్, కవిత, భిక్షం తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే వెంకటయ్య ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి భగవంతుడు శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News