Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:51 AM

వెంకటాపురంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం

వెంకటాపురంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం

వెంకటాపురంలో  వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం
April 10, 2026 12:11 PM 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వెంకటాపురం గ్రామ రైతులకు శుభవార్తగా నూతన వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. నకిరేకల్ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఈ కేంద్రం గ్రామానికి మంజూరు చేయబడింది.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జెర్రి పోతుల సత్యనారాయణ ముఖ్య పాత్ర పోషిస్తూ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. అలాగే ఈ కేంద్రం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నర్రా వినోద మోహన్ రెడ్డి, చిట్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

గ్రామానికి ఈ కేంద్రం అందుబాటులోకి రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News