Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెడ్ కానిస్టేబుల్ అంగోతు యాదగిరికి ఘన నివాళి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:05 PM

వెంకటాపురంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం

వెంకటాపురంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం

వెంకటాపురంలో  వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం
April 10, 2026 12:11 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వెంకటాపురం గ్రామ రైతులకు శుభవార్తగా నూతన వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. నకిరేకల్ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఈ కేంద్రం గ్రామానికి మంజూరు చేయబడింది.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జెర్రి పోతుల సత్యనారాయణ ముఖ్య పాత్ర పోషిస్తూ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. అలాగే ఈ కేంద్రం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నర్రా వినోద మోహన్ రెడ్డి, చిట్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

గ్రామానికి ఈ కేంద్రం అందుబాటులోకి రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News