Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:41 AM

వేంబావిలో డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా

వేంబావిలో డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా

వేంబావిలో డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా
05-04-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


వేంబావి గ్రామంలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రావు జయంతివేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుణగంటి అలివేలు వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానికులు విశేషంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ నిర్మాణంలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. సామాజిక సమానత్వం, దళితుల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని పలువురు ప్రసంగించారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ నక్క శివ, వార్డు సభ్యులు ఓర్స్ అలివేలు, ఉయ్యాల ధనమ్మ, పంగరేఖ ప్రసాద్, గుణగంటి బిక్షపతి, నక్క జానయ్య, మాధగోని లింగయ్య, కొనుగోడు మాధగోని లింగయ్య, పొనుగోటి సత్యనారాయణ రావు, పాండురావు, గుండు శ్రీరాములు, గుండు మౌనిక, పంగారెక ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.గ్రామంలో ఐక్యతా వాతావరణంలో నిర్వహించిన ఈ జయంతి వేడుకలు ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

వేంబావిలో డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా

Article Image


వేంబావి గ్రామంలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రావు జయంతివేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుణగంటి అలివేలు వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానికులు విశేషంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ నిర్మాణంలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. సామాజిక సమానత్వం, దళితుల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని పలువురు ప్రసంగించారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ నక్క శివ, వార్డు సభ్యులు ఓర్స్ అలివేలు, ఉయ్యాల ధనమ్మ, పంగరేఖ ప్రసాద్, గుణగంటి బిక్షపతి, నక్క జానయ్య, మాధగోని లింగయ్య, కొనుగోడు మాధగోని లింగయ్య, పొనుగోటి సత్యనారాయణ రావు, పాండురావు, గుండు శ్రీరాములు, గుండు మౌనిక, పంగారెక ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.గ్రామంలో ఐక్యతా వాతావరణంలో నిర్వహించిన ఈ జయంతి వేడుకలు ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయని నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News