Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:33 PM

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీలో ఇద్దరికి చోటు

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీలో ఇద్దరికి చోటు

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీలో ఇద్దరికి చోటు
May 21, 2026 05:28 PM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉద్యమ బలోపేతానికి కృషి చేస్తాం : హనుమంతు, ముకుందం

రామన్నపేట మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున గార్డెన్‌లో ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలో కందుల హనుమంతు, మేడి ముకుందంను జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి జల్లెల పెంటయ్య సహకారంతో తమ ఎన్నిక జరిగిందన్నారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

వేముల మహేందర్, రొడ్డ అంజయ్య అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News