Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:56 AM

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీలో ఇద్దరికి చోటు

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీలో ఇద్దరికి చోటు

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీలో ఇద్దరికి చోటు
May 21, 2026 05:28 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉద్యమ బలోపేతానికి కృషి చేస్తాం : హనుమంతు, ముకుందం

రామన్నపేట మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున గార్డెన్‌లో ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలో కందుల హనుమంతు, మేడి ముకుందంను జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి జల్లెల పెంటయ్య సహకారంతో తమ ఎన్నిక జరిగిందన్నారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

వేముల మహేందర్, రొడ్డ అంజయ్య అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News