Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:16 PM

వాసవి యూత్ క్లబ్ కోదాడ చలివేంద్రం ఏర్పాటు.

వాసవి యూత్ క్లబ్ కోదాడ చలివేంద్రం ఏర్పాటు.

వాసవి యూత్ క్లబ్ కోదాడ చలివేంద్రం ఏర్పాటు.
March 30, 2026 09:29 AM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

వాసవి యూత్ క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో ఓరుగంటి కృష్ణమూర్తి వరలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఓరుగంటి మణిదీప్, కే వై ఎఫ్ ఇమ్మడి అనంత చక్రవర్తి, బి వి అసోసియేట్స్ నాగరాజు అఖిల్ ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడానికి సహకరించిన దాతలకు క్లబ్ సభ్యులు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కోదాడ ప్రాంతంలో అతి రద్దీ ప్రాంతమైన హుజూర్నగర్ రోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదురుగా సాయి శ్రీ హాస్పిటల్ నందు వాసవి యూత్ క్లబ్ కోదాడ సభ్యులు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టణంలో అనేక స్థలాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి దాతలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి చలివేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల్ సాయి, గురుమూర్తి, నాగరాజు, సతీష్, శ్రీనివాసరావు, లోకేష్, చక్రి బుజ్జయ్య, పుల్లయ్య, ప్రసాదు లక్ష్మీనరసయ్య, మహిళా సభ్యులు పబ్బ గీతా, మంజుల సువర్ణ తదితరులు పెద్దలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News