Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:23 AM

వాసవి యూత్ క్లబ్ కోదాడ చలివేంద్రం ఏర్పాటు.

వాసవి యూత్ క్లబ్ కోదాడ చలివేంద్రం ఏర్పాటు.

వాసవి యూత్ క్లబ్ కోదాడ చలివేంద్రం ఏర్పాటు.
30-03-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

వాసవి యూత్ క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో ఓరుగంటి కృష్ణమూర్తి వరలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఓరుగంటి మణిదీప్, కే వై ఎఫ్ ఇమ్మడి అనంత చక్రవర్తి, బి వి అసోసియేట్స్ నాగరాజు అఖిల్ ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడానికి సహకరించిన దాతలకు క్లబ్ సభ్యులు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కోదాడ ప్రాంతంలో అతి రద్దీ ప్రాంతమైన హుజూర్నగర్ రోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదురుగా సాయి శ్రీ హాస్పిటల్ నందు వాసవి యూత్ క్లబ్ కోదాడ సభ్యులు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టణంలో అనేక స్థలాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి దాతలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి చలివేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల్ సాయి, గురుమూర్తి, నాగరాజు, సతీష్, శ్రీనివాసరావు, లోకేష్, చక్రి బుజ్జయ్య, పుల్లయ్య, ప్రసాదు లక్ష్మీనరసయ్య, మహిళా సభ్యులు పబ్బ గీతా, మంజుల సువర్ణ తదితరులు పెద్దలు పాల్గొన్నారు.

Sthanikam

వాసవి యూత్ క్లబ్ కోదాడ చలివేంద్రం ఏర్పాటు.

Article Image

వాసవి యూత్ క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో ఓరుగంటి కృష్ణమూర్తి వరలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఓరుగంటి మణిదీప్, కే వై ఎఫ్ ఇమ్మడి అనంత చక్రవర్తి, బి వి అసోసియేట్స్ నాగరాజు అఖిల్ ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడానికి సహకరించిన దాతలకు క్లబ్ సభ్యులు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కోదాడ ప్రాంతంలో అతి రద్దీ ప్రాంతమైన హుజూర్నగర్ రోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదురుగా సాయి శ్రీ హాస్పిటల్ నందు వాసవి యూత్ క్లబ్ కోదాడ సభ్యులు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టణంలో అనేక స్థలాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి దాతలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి చలివేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల్ సాయి, గురుమూర్తి, నాగరాజు, సతీష్, శ్రీనివాసరావు, లోకేష్, చక్రి బుజ్జయ్య, పుల్లయ్య, ప్రసాదు లక్ష్మీనరసయ్య, మహిళా సభ్యులు పబ్బ గీతా, మంజుల సువర్ణ తదితరులు పెద్దలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News