Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:33 PM

వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ డిస్ట్రిక్ వి 102ఏ సమావేశం*

వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ డిస్ట్రిక్ వి 102ఏ సమావేశం*

వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ డిస్ట్రిక్ వి 102ఏ సమావేశం*
May 18, 2026 11:01 AM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని దరిసి శ్రీనివాస రావు గుప్తా అన్నారు. ఆదివారం సాయంత్రం

వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ డిస్ట్రిక్ వి 102ఏ రెండవ మైక్రో అండ్ క్యాబినెట్ సమావేశా న్ని వనస్థలిపురం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇంటర్ నేషనల్ సెక్రెటరీ (అడ్మినిస్ట్రేషన్ )దరిసి శ్రీనివాస రావు గుప్తా హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ మరిన్ని కార్యక్రమలు నిర్వహిస్తారు అని అన్నారు.పేద విద్యార్థులకు సహాయం చేస్తాము అని, పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తాము అని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో గంపా నాగేశ్వరావు, మర్యాల చంద్ర మౌళి గుప్తా, నగేష్, రంగయ్య, శ్రావణ్ కుమార్, దొంతు పాండు రంగయ్య, సూరిశెట్టి నరసింహ, సభ్యులు,తదితరులు హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News