సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని దరిసి శ్రీనివాస రావు గుప్తా అన్నారు. ఆదివారం సాయంత్రం
వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ డిస్ట్రిక్ వి 102ఏ రెండవ మైక్రో అండ్ క్యాబినెట్ సమావేశా న్ని వనస్థలిపురం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇంటర్ నేషనల్ సెక్రెటరీ (అడ్మినిస్ట్రేషన్ )దరిసి శ్రీనివాస రావు గుప్తా హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ మరిన్ని కార్యక్రమలు నిర్వహిస్తారు అని అన్నారు.పేద విద్యార్థులకు సహాయం చేస్తాము అని, పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తాము అని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో గంపా నాగేశ్వరావు, మర్యాల చంద్ర మౌళి గుప్తా, నగేష్, రంగయ్య, శ్రావణ్ కుమార్, దొంతు పాండు రంగయ్య, సూరిశెట్టి నరసింహ, సభ్యులు,తదితరులు హాజరయ్యారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి