Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:24 AM

వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ డిస్ట్రిక్ వి 102ఏ సమావేశం*

వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ డిస్ట్రిక్ వి 102ఏ సమావేశం*

వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ డిస్ట్రిక్ వి 102ఏ సమావేశం*
18-05-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని దరిసి శ్రీనివాస రావు గుప్తా అన్నారు. ఆదివారం సాయంత్రం

వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ డిస్ట్రిక్ వి 102ఏ రెండవ మైక్రో అండ్ క్యాబినెట్ సమావేశా న్ని వనస్థలిపురం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇంటర్ నేషనల్ సెక్రెటరీ (అడ్మినిస్ట్రేషన్ )దరిసి శ్రీనివాస రావు గుప్తా హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ మరిన్ని కార్యక్రమలు నిర్వహిస్తారు అని అన్నారు.పేద విద్యార్థులకు సహాయం చేస్తాము అని, పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తాము అని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో గంపా నాగేశ్వరావు, మర్యాల చంద్ర మౌళి గుప్తా, నగేష్, రంగయ్య, శ్రావణ్ కుమార్, దొంతు పాండు రంగయ్య, సూరిశెట్టి నరసింహ, సభ్యులు,తదితరులు హాజరయ్యారు.

Sthanikam

వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ డిస్ట్రిక్ వి 102ఏ సమావేశం*

Article Image

సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని దరిసి శ్రీనివాస రావు గుప్తా అన్నారు. ఆదివారం సాయంత్రం

వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ డిస్ట్రిక్ వి 102ఏ రెండవ మైక్రో అండ్ క్యాబినెట్ సమావేశా న్ని వనస్థలిపురం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇంటర్ నేషనల్ సెక్రెటరీ (అడ్మినిస్ట్రేషన్ )దరిసి శ్రీనివాస రావు గుప్తా హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ మరిన్ని కార్యక్రమలు నిర్వహిస్తారు అని అన్నారు.పేద విద్యార్థులకు సహాయం చేస్తాము అని, పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తాము అని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో గంపా నాగేశ్వరావు, మర్యాల చంద్ర మౌళి గుప్తా, నగేష్, రంగయ్య, శ్రావణ్ కుమార్, దొంతు పాండు రంగయ్య, సూరిశెట్టి నరసింహ, సభ్యులు,తదితరులు హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News