Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:30 PM

వార్డు అభివృద్ధికి మరోసారి అవకాశం ఇవ్వండి: గుండపునేని పద్మావతి నాగేశ్వరరావు

వార్డు అభివృద్ధికి మరోసారి అవకాశం ఇవ్వండి: గుండపునేని పద్మావతి నాగేశ్వరరావు

వార్డు అభివృద్ధికి మరోసారి అవకాశం ఇవ్వండి: గుండపునేని  పద్మావతి నాగేశ్వరరావు
February 06, 2026 04:56 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

వార్డు అభివృద్ధికి మరోసారి అవకాశం ఇవ్వండి: గుండపునేని పద్మావతి నాగేశ్వరరావు

కోదాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని గుండపునేని పద్మావతి నాగేశ్వరరావు శుక్రవారం వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల్లో తనను కౌన్సిలర్‌గా గెలిపించిన వార్డు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, శక్తివంచన లేకుండా వార్డు అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి, వార్డును మరింత అభివృద్ధి చేసేందుకు ఈసారి కూడా హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు...

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News