వర్ధంతి కార్యక్రమంలో ఘనంగా పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్
వర్ధంతి కార్యక్రమంలో ఘనంగా పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్
Krishna
మానూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో పార్టీ నాయకుడు నరసింహారెడ్డి తండ్రి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో
జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్,భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులకు పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చారు.కార్యక్రమంలో స్థానిక, మండల, జిల్లా స్థాయి అనేక పార్టీ నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. వీరిలో సీనియర్ నాయకులు సంగారెడ్డి, ర్యాకల్, పార్టీ నాయకులు మైపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, బెల్లాపూర్ నాయకులు బసవరాజ్ పాటిల్, హనుమంత్ రెడ్డి, విఠల్, సంగారెడ్డి, లక్ష్మ రెడ్డి, నారాయణఖేడ్ మున్సిపల్ 8వ వార్డు నాయకులు తుకారాం, 4వ వార్డు అధ్యక్షులు శ్రీకాంత్, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం శాంతియుత, సౌహార్ధవంతమైన వాతావరణంలో ముగిసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి