Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:52 PM

వర్ధంతి కార్యక్రమంలో ఘనంగా పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్

వర్ధంతి కార్యక్రమంలో ఘనంగా పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్

వర్ధంతి కార్యక్రమంలో ఘనంగా పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్
February 01, 2026 03:04 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మానూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో పార్టీ నాయకుడు నరసింహారెడ్డి తండ్రి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో

జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్,భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులకు పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చారు.కార్యక్రమంలో స్థానిక, మండల, జిల్లా స్థాయి అనేక పార్టీ నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. వీరిలో సీనియర్ నాయకులు సంగారెడ్డి, ర్యాకల్, పార్టీ నాయకులు మైపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, బెల్లాపూర్ నాయకులు బసవరాజ్ పాటిల్, హనుమంత్ రెడ్డి, విఠల్, సంగారెడ్డి, లక్ష్మ రెడ్డి, నారాయణఖేడ్ మున్సిపల్ 8వ వార్డు నాయకులు తుకారాం, 4వ వార్డు అధ్యక్షులు శ్రీకాంత్, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం శాంతియుత, సౌహార్ధవంతమైన వాతావరణంలో ముగిసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News