Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:55 PM

వర్ధంతి కార్యక్రమంలో ఘనంగా పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్

వర్ధంతి కార్యక్రమంలో ఘనంగా పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్

వర్ధంతి కార్యక్రమంలో ఘనంగా పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్
February 01, 2026 03:04 PM 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మానూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో పార్టీ నాయకుడు నరసింహారెడ్డి తండ్రి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో

జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్,భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులకు పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చారు.కార్యక్రమంలో స్థానిక, మండల, జిల్లా స్థాయి అనేక పార్టీ నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. వీరిలో సీనియర్ నాయకులు సంగారెడ్డి, ర్యాకల్, పార్టీ నాయకులు మైపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, బెల్లాపూర్ నాయకులు బసవరాజ్ పాటిల్, హనుమంత్ రెడ్డి, విఠల్, సంగారెడ్డి, లక్ష్మ రెడ్డి, నారాయణఖేడ్ మున్సిపల్ 8వ వార్డు నాయకులు తుకారాం, 4వ వార్డు అధ్యక్షులు శ్రీకాంత్, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం శాంతియుత, సౌహార్ధవంతమైన వాతావరణంలో ముగిసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News