Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:39 AM

వర్ధంతి కార్యక్రమంలో ఘనంగా పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్

వర్ధంతి కార్యక్రమంలో ఘనంగా పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్

వర్ధంతి కార్యక్రమంలో ఘనంగా పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్
01-02-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మానూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో పార్టీ నాయకుడు నరసింహారెడ్డి తండ్రి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో

జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్,భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులకు పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చారు.కార్యక్రమంలో స్థానిక, మండల, జిల్లా స్థాయి అనేక పార్టీ నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. వీరిలో సీనియర్ నాయకులు సంగారెడ్డి, ర్యాకల్, పార్టీ నాయకులు మైపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, బెల్లాపూర్ నాయకులు బసవరాజ్ పాటిల్, హనుమంత్ రెడ్డి, విఠల్, సంగారెడ్డి, లక్ష్మ రెడ్డి, నారాయణఖేడ్ మున్సిపల్ 8వ వార్డు నాయకులు తుకారాం, 4వ వార్డు అధ్యక్షులు శ్రీకాంత్, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం శాంతియుత, సౌహార్ధవంతమైన వాతావరణంలో ముగిసింది.

Sthanikam

వర్ధంతి కార్యక్రమంలో ఘనంగా పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్

Article Image

మానూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో పార్టీ నాయకుడు నరసింహారెడ్డి తండ్రి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో

జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్,భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులకు పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చారు.కార్యక్రమంలో స్థానిక, మండల, జిల్లా స్థాయి అనేక పార్టీ నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. వీరిలో సీనియర్ నాయకులు సంగారెడ్డి, ర్యాకల్, పార్టీ నాయకులు మైపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, బెల్లాపూర్ నాయకులు బసవరాజ్ పాటిల్, హనుమంత్ రెడ్డి, విఠల్, సంగారెడ్డి, లక్ష్మ రెడ్డి, నారాయణఖేడ్ మున్సిపల్ 8వ వార్డు నాయకులు తుకారాం, 4వ వార్డు అధ్యక్షులు శ్రీకాంత్, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం శాంతియుత, సౌహార్ధవంతమైన వాతావరణంలో ముగిసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News