Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:24 AM

వైసీపీ నీచ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి చాట్రాయి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తుమ్మల జగన్

వైసీపీ నీచ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి చాట్రాయి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తుమ్మల జగన్

వైసీపీ నీచ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి చాట్రాయి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తుమ్మల జగన్
February 01, 2026 04:55 PM 214 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి ఫిబ్రవరి 1 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) చాట్రాయిలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో చాట్రాయి జనసేన మండల పార్టీ ఉపాధ్యక్షులు తుమ్మల జగన్

మాట్లాడుతూ ముఖ్యమంత్రి గౌరవ మర్యాదలకు భంగం కలిగించిన అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అత్యంత అభ్యంతర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రజా జీవితంలో ఉండే అర్హత కోల్పోయారని, ముఖ్యమంత్రి గౌరవ మర్యాదలకు భంగం కలిగించే విధంగా మాట్లాడిన ఆ నేతపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, అతని వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, వైసీపీ డి.ఎన్.ఎ.లోనే లోపం ఉంది, ఆ పార్టీ అధ్యక్షుడు కూడా దిగజారి, కనీస మర్యాద, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, అతని పార్టీ వ్యక్తులు అదే విధంగా దిగజారిపోతున్నారని, ఆ పార్టీ ప్రజాస్వామ్య విలువలని, రాజకీయాల్లో హుందాతనాన్ని పాటించడం లేదని, రాజకీయాల్లో హుందాతనానికి తిలోదకాలు ఇచ్చి నీచమైన వ్యాఖ్యలకి, చర్యలకి పాల్పడుతున్న వైసీపీకి ప్రజలు మరింత గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు ఈ కార్యక్రమంలో తుమ్మల కరుణాకర్, చంద్రశేఖర్, మహేష్, తిరుపతిరావు, నెల్లూరు సత్యనారాయణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News