Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:00 PM

వైసీపీ నీచ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి చాట్రాయి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తుమ్మల జగన్

వైసీపీ నీచ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి చాట్రాయి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తుమ్మల జగన్

వైసీపీ నీచ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి చాట్రాయి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తుమ్మల జగన్
February 01, 2026 04:55 PM 208 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి ఫిబ్రవరి 1 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) చాట్రాయిలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో చాట్రాయి జనసేన మండల పార్టీ ఉపాధ్యక్షులు తుమ్మల జగన్

మాట్లాడుతూ ముఖ్యమంత్రి గౌరవ మర్యాదలకు భంగం కలిగించిన అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అత్యంత అభ్యంతర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రజా జీవితంలో ఉండే అర్హత కోల్పోయారని, ముఖ్యమంత్రి గౌరవ మర్యాదలకు భంగం కలిగించే విధంగా మాట్లాడిన ఆ నేతపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, అతని వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, వైసీపీ డి.ఎన్.ఎ.లోనే లోపం ఉంది, ఆ పార్టీ అధ్యక్షుడు కూడా దిగజారి, కనీస మర్యాద, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, అతని పార్టీ వ్యక్తులు అదే విధంగా దిగజారిపోతున్నారని, ఆ పార్టీ ప్రజాస్వామ్య విలువలని, రాజకీయాల్లో హుందాతనాన్ని పాటించడం లేదని, రాజకీయాల్లో హుందాతనానికి తిలోదకాలు ఇచ్చి నీచమైన వ్యాఖ్యలకి, చర్యలకి పాల్పడుతున్న వైసీపీకి ప్రజలు మరింత గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు ఈ కార్యక్రమంలో తుమ్మల కరుణాకర్, చంద్రశేఖర్, మహేష్, తిరుపతిరావు, నెల్లూరు సత్యనారాయణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News