విధులొచేరుతున్న ఎంపీడీఓ జయలక్ష్మి
స్థానికo ప్రతినిధికోమీడాలమహేందర్ రెడ్డి.
ఇటీవలనిర్వహించినస్థానికసంస్థలఎన్నికలవిధుల్లోనిర్లక్ష్యంవహించారుఅనేఆరోపనలతో సస్పెన్షన్ కు గురైన చిట్యాల ఎంపీడీఓ జయలక్ష్మి విచారణ అనంతరం జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ ఎత్తివేయడం తో గురువారం విధుల్లో చేరారు.విధుల్లో చేరిన అనంతరం ఎంపీడీఓ ఆఫీసులోసిబ్బందితోసమావేశమైఅభివృద్ధికార్యక్రమాలు ప్రజాపాలనలోబాధ్యత తో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సుపరింటెండ్ మనోహర్ తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి