Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:16 PM

విధుల్లో చేరినఎంపీడీఓ

విధుల్లో చేరినఎంపీడీఓ

విధుల్లో చేరినఎంపీడీఓ
January 02, 2026 08:51 AM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

విధులొచేరుతున్న ఎంపీడీఓ జయలక్ష్మి

స్థానికo ప్రతినిధికోమీడాలమహేందర్ రెడ్డి.

ఇటీవలనిర్వహించినస్థానికసంస్థలఎన్నికలవిధుల్లోనిర్లక్ష్యంవహించారుఅనేఆరోపనలతో సస్పెన్షన్ కు గురైన చిట్యాల ఎంపీడీఓ జయలక్ష్మి విచారణ అనంతరం జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ ఎత్తివేయడం తో గురువారం విధుల్లో చేరారు.విధుల్లో చేరిన అనంతరం ఎంపీడీఓ ఆఫీసులోసిబ్బందితోసమావేశమైఅభివృద్ధికార్యక్రమాలు ప్రజాపాలనలోబాధ్యత తో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సుపరింటెండ్ మనోహర్ తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News