Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:40 AM

విద్యార్థుల సమస్యలపై కేటీఆర్‌కు వినతి

విద్యార్థుల సమస్యలపై కేటీఆర్‌కు వినతి

విద్యార్థుల సమస్యలపై కేటీఆర్‌కు వినతి
December 23, 2025 06:45 PM 129 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థుల సమస్యలపై కేటీఆర్‌కు వినతి

నార్కట్‌పల్లి స్థానిక ప్రతినిధి

నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచుల సన్మాన కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం మహాత్మా గాంధీ యూనివర్సిటీ వద్ద ఆగారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన తెలుసుకున్నారు.

యూనివర్సిటీ బీఆర్ఎస్‌వి అధ్యక్షుడు వాడపల్లి నవీన్ నేతృత్వంలో విద్యార్థులు కేటీఆర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్ విడుదలతో పాటు గతంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పోలగోని శివ, శివకుమార్, అశోక్, కోటేష్, సుదీర్, మల్లేష్, లావణ్య, మహేశ్వరి, మానస తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News