Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:23 AM

వెల్లంకిలో శాంతి శేఖర్‌కు మరోసారి విజయం

వెల్లంకిలో శాంతి శేఖర్‌కు మరోసారి విజయం

వెల్లంకిలో శాంతి శేఖర్‌కు మరోసారి విజయం
December 16, 2025 06:04 PM 572 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వెల్లంకిలో శాంతి శేఖర్‌కు మరోసారి విజయం

స్థానికం ప్రతినిధి రామన్నపేట

రామన్నపేట మండలం వెల్లంకిలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆరో వార్డు నుంచి బీఆర్ఎస్–బీజేపీ బలపరిచిన అభ్యర్థి జినుక శాంతి శేఖర్ విజయం సాధించారు. మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో ఆమెకు 10 ఓట్ల మెజారిటీ లభించింది.

తన గెలుపుకు కృషి చేసిన మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, వార్డు ఓటర్లకు శాంతి శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ వార్డులోని సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని ఆమె వెల్లడించారు.

గత ఎన్నికల్లో కూడా వార్డు మెంబర్‌గా గెలిచిన శాంతి శేఖర్‌కు ఇది వరుస విజయంగా నిలిచింది. ప్రజల మద్దతే తన బలమని, అభివృద్ధే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News