Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:44 PM

వెల్లంకి ప్రజా ప్రతినిధులు చిరుమర్తి లింగయ్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

వెల్లంకి ప్రజా ప్రతినిధులు చిరుమర్తి లింగయ్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

వెల్లంకి ప్రజా ప్రతినిధులు చిరుమర్తి లింగయ్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
January 02, 2026 02:07 PM 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నార్కెట్ పల్లి స్థానిక ప్రతినిధి

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వెల్లంకి గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధులు సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాసానికి చేరుకొని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. అనంతరం గ్రామ అభివృద్ధిపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మిర్యాల రాజకుమార్, ఈడెం శ్రీనివాస్, సండ్ల లింగయ్య, మిర్యాల జగన్, ఎడ్ల కృష్ణారెడ్డి, పాశం సతీష్ రెడ్డి, పిట్ట మహేందర్ రెడ్డి, తలారి నరసింహ, పోచబోయిన జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News