Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:06 AM

వేముల వీరేశంకు నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట నేతలు

వేముల వీరేశంకు నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట నేతలు

 వేముల వీరేశంకు నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట నేతలు
January 03, 2026 03:32 PM 245 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నకిరేకల్ స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని శాలువ కప్పి, బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు కొత్త ఏడాది ప్రజలకు శాంతి–సమృద్ధులు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, నంద్యాల బిక్షం రెడ్డి, మాజీ జెడ్పిటిసి పున్న జగన్మోహన్, కాంగ్రెస్ నాయకులు రాజీ రెడ్డి, జినుకుల ప్రభాకర్, మాజీ సర్పంచ్ గుత్తా నరసింహారెడ్డి, పూస బాలకిషన్, తిమ్మాపురం మహేందర్ రెడ్డి, శెంబాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా సమిష్టి కృషి కొనసాగుతుందని నేతలు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News