Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:53 AM

వేముల వీరేశంకు నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట నేతలు

వేముల వీరేశంకు నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట నేతలు

 వేముల వీరేశంకు నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట నేతలు
January 03, 2026 03:32 PM 237 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నకిరేకల్ స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని శాలువ కప్పి, బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు కొత్త ఏడాది ప్రజలకు శాంతి–సమృద్ధులు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, నంద్యాల బిక్షం రెడ్డి, మాజీ జెడ్పిటిసి పున్న జగన్మోహన్, కాంగ్రెస్ నాయకులు రాజీ రెడ్డి, జినుకుల ప్రభాకర్, మాజీ సర్పంచ్ గుత్తా నరసింహారెడ్డి, పూస బాలకిషన్, తిమ్మాపురం మహేందర్ రెడ్డి, శెంబాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా సమిష్టి కృషి కొనసాగుతుందని నేతలు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News