Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:31 AM

వేముల వీరేశంకు నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట నేతలు

వేముల వీరేశంకు నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట నేతలు

 వేముల వీరేశంకు నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట నేతలు
03-01-2026 250 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నకిరేకల్ స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని శాలువ కప్పి, బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు కొత్త ఏడాది ప్రజలకు శాంతి–సమృద్ధులు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, నంద్యాల బిక్షం రెడ్డి, మాజీ జెడ్పిటిసి పున్న జగన్మోహన్, కాంగ్రెస్ నాయకులు రాజీ రెడ్డి, జినుకుల ప్రభాకర్, మాజీ సర్పంచ్ గుత్తా నరసింహారెడ్డి, పూస బాలకిషన్, తిమ్మాపురం మహేందర్ రెడ్డి, శెంబాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా సమిష్టి కృషి కొనసాగుతుందని నేతలు పేర్కొన్నారు.

Sthanikam

వేముల వీరేశంకు నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట నేతలు

Article Image
నకిరేకల్ స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని శాలువ కప్పి, బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు కొత్త ఏడాది ప్రజలకు శాంతి–సమృద్ధులు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, నంద్యాల బిక్షం రెడ్డి, మాజీ జెడ్పిటిసి పున్న జగన్మోహన్, కాంగ్రెస్ నాయకులు రాజీ రెడ్డి, జినుకుల ప్రభాకర్, మాజీ సర్పంచ్ గుత్తా నరసింహారెడ్డి, పూస బాలకిషన్, తిమ్మాపురం మహేందర్ రెడ్డి, శెంబాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా సమిష్టి కృషి కొనసాగుతుందని నేతలు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News