Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 01:39 AM

వేముల వీరేశం ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ కౌన్సిలర్ కోనేటి కృష్ణ

వేముల వీరేశం ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ కౌన్సిలర్ కోనేటి కృష్ణ

వేముల వీరేశం ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ కౌన్సిలర్ కోనేటి కృష్ణ
January 08, 2026 02:52 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

నకిరేకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని చిట్యాల మున్సిపాలిటీ 2వ వార్డు మాజీ కౌన్సిలర్ కోనేటి కృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగ చిట్యాల పట్టణానికి సంబంధించిన స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

ప్రజలకు మరింత మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని కోనేటి కృష్ణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యంగా వార్డు పరిధిలోని తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యేకు వివరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే వేముల వీరేశం సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగగా, స్థానిక రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News