Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:59 AM

వేముల వీరేశం ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ కౌన్సిలర్ కోనేటి కృష్ణ

వేముల వీరేశం ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ కౌన్సిలర్ కోనేటి కృష్ణ

వేముల వీరేశం ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ కౌన్సిలర్ కోనేటి కృష్ణ
08-01-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

నకిరేకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని చిట్యాల మున్సిపాలిటీ 2వ వార్డు మాజీ కౌన్సిలర్ కోనేటి కృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగ చిట్యాల పట్టణానికి సంబంధించిన స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

ప్రజలకు మరింత మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని కోనేటి కృష్ణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యంగా వార్డు పరిధిలోని తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యేకు వివరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే వేముల వీరేశం సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగగా, స్థానిక రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

వేముల వీరేశం ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ కౌన్సిలర్ కోనేటి కృష్ణ

Article Image

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

నకిరేకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని చిట్యాల మున్సిపాలిటీ 2వ వార్డు మాజీ కౌన్సిలర్ కోనేటి కృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగ చిట్యాల పట్టణానికి సంబంధించిన స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

ప్రజలకు మరింత మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని కోనేటి కృష్ణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యంగా వార్డు పరిధిలోని తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యేకు వివరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే వేముల వీరేశం సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగగా, స్థానిక రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News