Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:32 PM

ఫూలే ఆశయాలే సమాజానికి మార్గదర్శకం : కుమ్మరి రాజు

ఫూలే ఆశయాలే సమాజానికి మార్గదర్శకం : కుమ్మరి రాజు

ఫూలే ఆశయాలే సమాజానికి మార్గదర్శకం : కుమ్మరి రాజు
April 11, 2026 08:49 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతిని పురస్కరించుకుని వివేకానంద రైసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గౌతమ్ నగర్ చౌరస్తాలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వివేకానంద రైసింగ్ సొసైటీ అధ్యక్షుడు

కుమ్మరి రాజు మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల విద్యా , సామాజిక అభివృద్ధికి ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు.ప్రస్తుత సమాజంలో కూడా ఫూలే ఆశయాలను ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని, బహుజనులు అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే విద్య , ఐక్యత ఎంతో అవసరమని సూచించారు. కార్యక్రమంలో మొహమ్మద్ రషీద్, శ్రీనివాస్ చారి, కే. లక్ష్మణ్ రావు, కనమల నాగరాజ్, బహుజన సంఘ నాయకులు, స్థానిక నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News