నాణ్యతా ప్రమాణాల లోపంతొ నిర్మించిన భవనాలను, లాభార్జనే ధ్యేయంగా మధ్యతరగతి కుటుంబాలకు విక్రయించిన ప్రముఖ వ్యాపారి
నాణ్యతా ప్రమాణాల లోపంతొ నిర్మించిన భవనాలను, లాభార్జనే ధ్యేయంగా మధ్యతరగతి కుటుంబాలకు విక్రయించిన ప్రముఖ వ్యాపారి
GADDAM JAGANMOHAN REDDY
పట్టుమని రెండు సంవత్సరాలనుండి నివాసముంటూ స్లాబ్ నుండి నీరు కారటం స్లాబ్ లొ స్పాంజీలు పాత గుడ్డలు బయటపడిన వైనం,
38 లక్షల రూపాయలు సొమ్ము అప్పులు చేసి ఇల్లు కొనుక్కున్నామని, లబోదిబోమంటున్న బాధితులు,
సొంత ఇంటి కల మధ్యతరగతి కుటుంబాలకు శాపంగా మారింది అంటు న్న బాధితులు..
ఏలూరు జిల్లా.. చింతలపూడి నగర పంచాయతీ శెట్టి వారి గూడెం రహదారి ప్రక్కన నిర్మించిన ఎనిమిది భవనాలు నిర్మాణ సమయంలొ అప్పటి పంచాయతీ అధికారుల అనుమతులతొ నిర్మితమైనవి,
ఆ భవనాలలొ నాణ్యతాప్రమాణాలు లేవని నివాసముంటున్న యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,
చింతలపూడి నగర పంచాయతీగా అప్గ్రేడ్ అయిన తదుపరి నిర్మాణ రంగానికి అనుమతులు మంజూరు చేయడానికి ప్లాన్ అప్రూవల్, ఇంజనీరింగ్ విభాగం తప్పనిసరిగా పనిచేయాలని సంబంధిత అధికారులు అనుమతులు మంజూరు చేసే ముందు పర్యవేక్షణ తప్పనిసరి అని అంటున్న చింతలపూడి ప్రజలు,
మెట్ట ప్రాంతమైన చింతలపూడిలొ నూతన భవనాలను నిర్మించి విక్రయిస్తున్న బడా వ్యాపారులను సంబంధిత అధికారులు విచారించి బాధితులకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా స్థానికులు కోరుతున్నారు,

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి