Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 07:40 PM

నాణ్యతా ప్రమాణాల లోపంతొ నిర్మించిన భవనాలను, లాభార్జనే ధ్యేయంగా మధ్యతరగతి కుటుంబాలకు విక్రయించిన ప్రముఖ వ్యాపారి

నాణ్యతా ప్రమాణాల లోపంతొ నిర్మించిన భవనాలను, లాభార్జనే ధ్యేయంగా మధ్యతరగతి కుటుంబాలకు విక్రయించిన ప్రముఖ వ్యాపారి

నాణ్యతా ప్రమాణాల లోపంతొ నిర్మించిన భవనాలను, లాభార్జనే ధ్యేయంగా మధ్యతరగతి కుటుంబాలకు విక్రయించిన ప్రముఖ వ్యాపారి
April 11, 2026 06:16 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పట్టుమని రెండు సంవత్సరాలనుండి నివాసముంటూ స్లాబ్ నుండి నీరు కారటం స్లాబ్ లొ స్పాంజీలు పాత గుడ్డలు బయటపడిన వైనం,

38 లక్షల రూపాయలు సొమ్ము అప్పులు చేసి ఇల్లు కొనుక్కున్నామని, లబోదిబోమంటున్న బాధితులు,

సొంత ఇంటి కల మధ్యతరగతి కుటుంబాలకు శాపంగా మారింది అంటు న్న బాధితులు..

ఏలూరు జిల్లా.. చింతలపూడి నగర పంచాయతీ శెట్టి వారి గూడెం రహదారి ప్రక్కన నిర్మించిన ఎనిమిది భవనాలు నిర్మాణ సమయంలొ అప్పటి పంచాయతీ అధికారుల అనుమతులతొ నిర్మితమైనవి,

ఆ భవనాలలొ నాణ్యతాప్రమాణాలు లేవని నివాసముంటున్న యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,

చింతలపూడి నగర పంచాయతీగా అప్గ్రేడ్ అయిన తదుపరి నిర్మాణ రంగానికి అనుమతులు మంజూరు చేయడానికి ప్లాన్ అప్రూవల్, ఇంజనీరింగ్ విభాగం తప్పనిసరిగా పనిచేయాలని సంబంధిత అధికారులు అనుమతులు మంజూరు చేసే ముందు పర్యవేక్షణ తప్పనిసరి అని అంటున్న చింతలపూడి ప్రజలు,

మెట్ట ప్రాంతమైన చింతలపూడిలొ నూతన భవనాలను నిర్మించి విక్రయిస్తున్న బడా వ్యాపారులను సంబంధిత అధికారులు విచారించి బాధితులకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా స్థానికులు కోరుతున్నారు,

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News