Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:56 AM

వడ్లు కొనమంటే కేసులా..! రైతులపై కేసులు పెట్టడం దారుణం. మాజీ ఎంపీపీ

వడ్లు కొనమంటే కేసులా..! రైతులపై కేసులు పెట్టడం దారుణం. మాజీ ఎంపీపీ

వడ్లు కొనమంటే కేసులా..! రైతులపై కేసులు పెట్టడం దారుణం. మాజీ ఎంపీపీ
20-05-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వడ్ల కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేపడితే వారిపైనే కేసులు నమోదు చేయడం దారుణమని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, బలరాం మండిపడ్డారు.

మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. వడ్లు కొనుగోలు చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.

రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Sthanikam

వడ్లు కొనమంటే కేసులా..! రైతులపై కేసులు పెట్టడం దారుణం. మాజీ ఎంపీపీ

Article Image

రామన్నపేట,

రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వడ్ల కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేపడితే వారిపైనే కేసులు నమోదు చేయడం దారుణమని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, బలరాం మండిపడ్డారు.

మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. వడ్లు కొనుగోలు చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.

రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News