Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:33 PM

ఉరుమడ్ల గ్రామం లొ ముగిసిన మండల స్థాయి క్రీడలు

ఉరుమడ్ల గ్రామం లొ ముగిసిన మండల స్థాయి క్రీడలు

ఉరుమడ్ల గ్రామం లొ ముగిసిన మండల స్థాయి క్రీడలు
13-01-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి


నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న ఉరుమడ్ల గ్రామంలో సంక్రాంతి పండగ పురస్కరించుకొని కీర్తిశేషులు సోమనబోయిన నాగేష్ జ్ఞాపకార్థంగా తెలంగాణ డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సహకారంతో వాలీబాల్, కబడ్డీ ఆటల పోటీలను నిర్వహించారు. ఈ ఆటల పోటీల ముగింపు కార్యక్రమం మంగళవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ మండల స్థాయి ఆటల పోటీలో ఆరగుడం గ్రామానికి చెందిన కబడ్డీ జట్టు ప్రథమ బహుమతి, తాళ్ల వెల్లంల గ్రామం ద్వితీయ బహుమతి పొందారు. వాలీబాల్ ఆటవి భాగంలో ఉరుమడ్ల గ్రామ జట్టు ప్రథమ బహుమతి సాధించారు. ఈ ఆటల పోటీలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఉరుమడ్ల సర్పంచ్ భాను శ్రీ బిక్షం బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటలు సామాజిక స్పృహను, కలిగిస్తాయని, వాటి ద్వారా మానసిక శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు మరియు వార్డ్ నెంబర్లు సీనియర్ క్రీడాకారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఉరుమడ్ల గ్రామం లొ ముగిసిన మండల స్థాయి క్రీడలు

Article Image

చిట్యాల స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి


నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న ఉరుమడ్ల గ్రామంలో సంక్రాంతి పండగ పురస్కరించుకొని కీర్తిశేషులు సోమనబోయిన నాగేష్ జ్ఞాపకార్థంగా తెలంగాణ డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సహకారంతో వాలీబాల్, కబడ్డీ ఆటల పోటీలను నిర్వహించారు. ఈ ఆటల పోటీల ముగింపు కార్యక్రమం మంగళవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ మండల స్థాయి ఆటల పోటీలో ఆరగుడం గ్రామానికి చెందిన కబడ్డీ జట్టు ప్రథమ బహుమతి, తాళ్ల వెల్లంల గ్రామం ద్వితీయ బహుమతి పొందారు. వాలీబాల్ ఆటవి భాగంలో ఉరుమడ్ల గ్రామ జట్టు ప్రథమ బహుమతి సాధించారు. ఈ ఆటల పోటీలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఉరుమడ్ల సర్పంచ్ భాను శ్రీ బిక్షం బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటలు సామాజిక స్పృహను, కలిగిస్తాయని, వాటి ద్వారా మానసిక శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు మరియు వార్డ్ నెంబర్లు సీనియర్ క్రీడాకారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News