Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెల్లంకిలో ఘనంగా హనుమాన్‌ జయంతోత్సవం పూర్ణాహుతిలో పాల్గొన్న సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 13, 2026 08:34 AM

ఉరడమ్మ జాతర, విశ్వనందగిరి ఆశ్రమ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే మాణిక్‌రావుకు ఘన స్వాగతం

ఉరడమ్మ జాతర, విశ్వనందగిరి ఆశ్రమ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే మాణిక్‌రావుకు ఘన స్వాగతం

ఉరడమ్మ జాతర, విశ్వనందగిరి ఆశ్రమ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే మాణిక్‌రావుకు ఘన స్వాగతం
May 13, 2026 06:12 AM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ఆధ్యాత్మిక వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగాయి. గుంజేటి గ్రామంలో నిర్వహించిన శ్రీ ఉరడమ్మ జాతర మహా పూర్ణ హారతి కార్యక్రమంలో

హారతి చేస్తున్న దృశ్యం

జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దేశెట్టి పాటిల్ ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు, భక్తులు ఘన స్వాగతం పలికారు.అలాగే న్యామతాబాద్ గ్రామంలో శ్రీ విశ్వనందగిరి ఆశ్రమం 23వ వార్షికోత్సవం, అఖండ నామస్మరణ సప్తాహ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పాల్గొన్నారు. ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి నామస్మరణలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, భక్తి భావన పెంపొందిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మాజీ మండల పార్టీ అధ్యక్షులు నరింహ రెడ్డి, హద్నూర్ గ్రామ సర్పంచ్ ప్రవీణ్, హోతి బి గ్రామ సర్పంచ్ మచ్చేందర్, నాయకులు రాజ్‌కుమార్, రాజు పటేల్, అశోక్, సంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News