Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ పెనుకొండలో బీసీ విద్యార్థులకు వరం.. కొత్తగా 3 హాస్టళ్లు మంజూరు బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 09, 2026 08:01 AM

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో రాములు

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో రాములు

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో రాములు
May 09, 2026 03:14 AM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

మండలంలోని కొమ్మయిగూడెంలో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను రామన్నపేట ఎంపీడీవో రాములు శుక్రవారం పరిశీలించారు. కూలీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, పనుల నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

పనిచేస్తున్న కూలీలకు తాగునీటి సౌకర్యం, నీడ ఏర్పాట్లు సమర్థంగా ఉండేలా చూడాలని సూచించారు. కూలీల హాజరు నమోదును కూడా తనిఖీ చేసి పనులు నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ హరికృష్ణ, ఈసీ ప్రవీణ్, ఫీల్డ్ అసిస్టెంట్ మమత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News