PRINT TIME: April 11, 2026 11:30 AM
ఉదయం నుంచే క్రమశిక్షణతో విద్యార్థుల అధ్యయనం
ఉదయం నుంచే క్రమశిక్షణతో విద్యార్థుల అధ్యయనం
January 02, 2026 09:09 AM
33 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ఉపాధ్యాయులు బృందం సమక్షంలో శుక్రవారం ఉదయం ప్రారంభం నుంచే పాఠశాల సమయం వరకు విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకు అంకితమవుతున్నారు. సమయపాలన, నియమిత అధ్యయనం, ఉపాధ్యాయుల మార్గదర్శనం వల్ల వారి విద్యా ప్రతిభ మరింత మెరుగవుతోంది. భవిష్యత్ లక్ష్యాలను సాధించేందుకు ఈ అలవాట్లు దోహదపడుతున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి