Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:09 PM

ఉదయం నుంచే క్రమశిక్షణతో విద్యార్థుల అధ్యయనం

ఉదయం నుంచే క్రమశిక్షణతో విద్యార్థుల అధ్యయనం

ఉదయం నుంచే క్రమశిక్షణతో విద్యార్థుల అధ్యయనం
02-01-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ఉపాధ్యాయులు బృందం సమక్షంలో శుక్రవారం ఉదయం ప్రారంభం నుంచే పాఠశాల సమయం వరకు విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకు అంకితమవుతున్నారు. సమయపాలన, నియమిత అధ్యయనం, ఉపాధ్యాయుల మార్గదర్శనం వల్ల వారి విద్యా ప్రతిభ మరింత మెరుగవుతోంది. భవిష్యత్ లక్ష్యాలను సాధించేందుకు ఈ అలవాట్లు దోహదపడుతున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Sthanikam

ఉదయం నుంచే క్రమశిక్షణతో విద్యార్థుల అధ్యయనం

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ఉపాధ్యాయులు బృందం సమక్షంలో శుక్రవారం ఉదయం ప్రారంభం నుంచే పాఠశాల సమయం వరకు విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకు అంకితమవుతున్నారు. సమయపాలన, నియమిత అధ్యయనం, ఉపాధ్యాయుల మార్గదర్శనం వల్ల వారి విద్యా ప్రతిభ మరింత మెరుగవుతోంది. భవిష్యత్ లక్ష్యాలను సాధించేందుకు ఈ అలవాట్లు దోహదపడుతున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News