Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:57 AM

ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ‘చలో హైదరాబాద్’ 31న కేకే కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలి : బొడ్డుపల్లి లింగయ్య.

ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ‘చలో హైదరాబాద్’ 31న కేకే కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలి : బొడ్డుపల్లి లింగయ్య.

ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ‘చలో హైదరాబాద్’  31న కేకే కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలి : బొడ్డుపల్లి లింగయ్య.
29-05-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు, త్యాగాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ సభ్యులతో ఈ నెల 31న హైదరాబాద్‌లో నిర్వహించే సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమ నాయకులు బొడ్డుపల్లి లింగయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమకారుల గుర్తింపు, వారి సమస్యల పరిష్కారం, ఉద్యమ సమయంలో నష్టపోయిన వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కేకే కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఉద్యమకారుల సూచనలు, సలహాలు, అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

టి యు టి ఎఫ్ (TUTF) వ్యవస్థాపకులు చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి పది జిల్లాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, ఉద్యమ నాయకులు పెద్ద ఎత్తున హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరారు.

Sthanikam

ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ‘చలో హైదరాబాద్’ 31న కేకే కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలి : బొడ్డుపల్లి లింగయ్య.

Article Image

తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు, త్యాగాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ సభ్యులతో ఈ నెల 31న హైదరాబాద్‌లో నిర్వహించే సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమ నాయకులు బొడ్డుపల్లి లింగయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమకారుల గుర్తింపు, వారి సమస్యల పరిష్కారం, ఉద్యమ సమయంలో నష్టపోయిన వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కేకే కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఉద్యమకారుల సూచనలు, సలహాలు, అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

టి యు టి ఎఫ్ (TUTF) వ్యవస్థాపకులు చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి పది జిల్లాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, ఉద్యమ నాయకులు పెద్ద ఎత్తున హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News