Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:36 AM

ఉచిత పాలిటెక్నిక్, టిఎస్ ఆర్ జెసి కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలి.

ఉచిత పాలిటెక్నిక్, టిఎస్ ఆర్ జెసి కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలి.

ఉచిత పాలిటెక్నిక్, టిఎస్ ఆర్ జెసి కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలి.
April 11, 2026 07:31 AM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఉచిత పాలిటెక్నిక్, టిఎస్ ఆర్ జెసి కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలి.

అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (ఆస్క్) కోదాడ ఆధ్వర్యంలో

ఉచిత పాలిటెక్నిక్, టిఎస్ ఆర్ జెసి కోచింగ్ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెస్ కళాశాలలో శుక్రవారం ఆస్క్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆస్క్ అధ్యక్షురాలు బల్గూరి స్నేహ దుర్గయ్య, ఎమ్మెస్ కళాశాలల చైర్మన్ పందిరి నాగిరెడ్డి, 20 వ వార్డ్ కౌన్సిలర్ జిల్లపల్లి నాగేశ్వరావు,34 వ గంధం బాలేంద్ర పాండు లు పాల్గొని కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆస్క్ అధ్యక్షరాలు స్నేహ దుర్గయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆస్క్ ఆధ్వర్యంలో

నిర్వహించే ఉచిత పాలిటెక్ ని 14-04-2026 న ఎమ్మెస్ కళాశాల,కోదాడ లో ఉచిత పాలిటెక్నిక్ టి ఎస్ ఆర్ జె సి కోచింగ్ ప్రారంభించబడుతుంది. కావున ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు. ప్రతి సంవత్సరం సబ్జెక్టులో మంచి ప్రావీణ్యత కలిగిన ఉపాధ్యాయ బృందంచే ఉచితంగా శిక్షణ అందించబడుతుందని తెలిపారు. కార్పొరేటు కోచింగ్ సెంటర్లను నమ్మి వేలకు వేలు డబ్బులు వృధా చేసుకోకుండా ఈ ఉచిత పాలిటెక్నిక్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో

ఆస్క్ ప్రధాన కార్యదర్శి

మాతంగి ప్రభాకర్ రావు, జడ్పీహెచ్ఎస్ బేతవోలు జిహెచ్ఎం మాగి గురవయ్య, కోర్స్ డైరెక్టర్

యలమర్తి శౌరి, కోర్సు కోఆర్డినేటర్

గంధం బుచ్చరావు,

కుడుముల స్వామి దాసు, నందిపాటి సైదులు,

అమరబోయిన వెంకటరత్నం, బొడ్డు హుస్సేన్, చేకూరి రమేష్, ఇరుగు కిరణ్ కుమార్, మేళ్లచెరువు వీరభద్రం, షరీఫ్, శ్రీకాంత్

తదితరులు పాల్గొన్నారు. వివరాలకు 9666763660ను సంప్రదించగలరు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News