Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:10 AM

ఉచిత గాలికుంటు టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి

ఉచిత గాలికుంటు టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి

ఉచిత గాలికుంటు టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి..   సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి
13-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;ప్రభుత్వం అందించే పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనంతరం పశువులకు ఉచిత గాలి కుంటూ మందులను పంపిణీ చేశారు. పశువులు రోగాలు బారిన పడకుండా ఈ టీకాలు వేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటాయని అన్నారు. గ్రామంలో ఈ టీకాలు ఈరోజు నుండి మూడు రోజుల వరకు పశు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వేస్తారని అన్నారు. కావునప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలో ఆవులు 31, గేదలు 76 మొత్తం 107 పశువులకు టీకాలు వేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెలిశాల సరిత, మండల పశు వైద్య అధికారి నరేష్, సిబ్బంది రవి, రాజశేఖర్, లింగయ్య, శ్రీను, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

ఉచిత గాలికుంటు టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి

Article Image

తుంగతుర్తి;ప్రభుత్వం అందించే పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనంతరం పశువులకు ఉచిత గాలి కుంటూ మందులను పంపిణీ చేశారు. పశువులు రోగాలు బారిన పడకుండా ఈ టీకాలు వేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటాయని అన్నారు. గ్రామంలో ఈ టీకాలు ఈరోజు నుండి మూడు రోజుల వరకు పశు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వేస్తారని అన్నారు. కావునప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలో ఆవులు 31, గేదలు 76 మొత్తం 107 పశువులకు టీకాలు వేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెలిశాల సరిత, మండల పశు వైద్య అధికారి నరేష్, సిబ్బంది రవి, రాజశేఖర్, లింగయ్య, శ్రీను, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News