Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:45 AM

ఉచిత రక్త పరీక్ష కేంద్రానికి విశేష స్పందన

ఉచిత రక్త పరీక్ష కేంద్రానికి విశేష స్పందన

ఉచిత రక్త పరీక్ష కేంద్రానికి విశేష స్పందన
29-12-2025 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

షాహిరీ జమీయత్ ఆహేలె హదీస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత రక్త పరీక్ష కేంద్రానికి విశేష స్పందన లభించిందని సంస్థ బాధ్యులు అబ్దుల్ నయీం (ఆసిఫ్), మంజర్, అబ్దుల్ మోహిత్ తెలిపారు.నారాయణఖేడ్ పట్టణంలోని ఇబ్రహీం మసీదు వద్ద గ్లోబల్ డయాగ్నోస్టిక్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ఉచిత రక్త పరీక్ష కేంద్రంలో మొత్తం 260 మంది ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ దిశగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ముందస్తు వైద్య పరీక్షల ద్వారా అనారోగ్యాలను గుర్తించి సరైన చికిత్స పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉచిత వైద్య సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సహకారం అందించారని, గ్లోబల్ డయాగ్నోస్టిక్స్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

ఉచిత రక్త పరీక్ష కేంద్రానికి విశేష స్పందన

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

షాహిరీ జమీయత్ ఆహేలె హదీస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత రక్త పరీక్ష కేంద్రానికి విశేష స్పందన లభించిందని సంస్థ బాధ్యులు అబ్దుల్ నయీం (ఆసిఫ్), మంజర్, అబ్దుల్ మోహిత్ తెలిపారు.నారాయణఖేడ్ పట్టణంలోని ఇబ్రహీం మసీదు వద్ద గ్లోబల్ డయాగ్నోస్టిక్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ఉచిత రక్త పరీక్ష కేంద్రంలో మొత్తం 260 మంది ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ దిశగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ముందస్తు వైద్య పరీక్షల ద్వారా అనారోగ్యాలను గుర్తించి సరైన చికిత్స పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉచిత వైద్య సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సహకారం అందించారని, గ్లోబల్ డయాగ్నోస్టిక్స్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News