Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:20 PM

టోల్‌ప్లాజాల్లో నేడు నుంచి నగదు చెల్లింపులకు గుడ్‌బై

టోల్‌ప్లాజాల్లో నేడు నుంచి నగదు చెల్లింపులకు గుడ్‌బై

టోల్‌ప్లాజాల్లో నేడు నుంచి నగదు చెల్లింపులకు గుడ్‌బై
April 10, 2026 10:12 AM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజాల్లో నేటి నుంచి నగదు చెల్లింపులను నిలిపివేశారు. ఇకపై వాహనదారులు తప్పనిసరిగా ఫాస్టాగ్ ద్వారా మాత్రమే టోల్ రుసుములు చెల్లించాలి. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఫాస్టాగ్ లేకుండా టోల్‌ప్లాజాలకు వచ్చే వాహనదారులకు సాధారణ రుసుముతో పోలిస్తే 1.25 రెట్లు అధిక చార్జీలు విధించనున్నట్లు స్పష్టం చేశారు. అందువల్ల వాహనదారులు ముందుగానే ఫాస్టాగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ మార్పుతో టోల్‌ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం తగ్గి, ప్రయాణం మరింత సులభంగా మారుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News