Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:33 AM

తుమ్మగూడెం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించిన ఏవో బి శివశంకర్

తుమ్మగూడెం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించిన ఏవో బి శివశంకర్

తుమ్మగూడెం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించిన ఏవో బి శివశంకర్
20-01-2026 132 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 20(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని తుమ్మగూడెం గ్రామం నందు మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా రైతులకు మొక్కజొన్న సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు నీటి యాజమాన్య పద్ధతులు, నానో యూరియా మరియు నానో డి ఏ పి ఉపయోగాలను తెలియజేశారు. మొక్కజొన్నలో కాండం తోలుచు పురుగు, కత్తెర పురుగు మరియు గులాబీ రంగు పురుగు నియంత్రణ పద్ధతులు గురించి వివరించారు. రైతులకు ప్రధాన తెగుళ్లు అయిన ఆకు ఎండు తెగులు, తుప్పు తెగుళ్లు,కుళ్ళు తెగుళ్లు ఎలా గుర్తించాలో వివరించారు. తెగుళ్లు గుర్తించినప్పుడు మంకోజెబ్ 2.5 గ్రామ్స్/ ఒక లీటర్ నీటికి కలిపి (లేదా) ప్రోపేకోనజోల్ 200 మిల్లీలీటర్లు /200 లీ. నీటిలో కలిపి పిచికారి చేసిన ఎడల నియంత్రించవచ్చని, రైతులు ఖచ్చితంగా తాము పండించే పంటను ఈ పంటను నమోదు చేసుకోవాలని రైతులు APFR నందు విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందవలెనని తెలియజేశారు

Sthanikam

తుమ్మగూడెం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించిన ఏవో బి శివశంకర్

Article Image

చాట్రాయి జనవరి 20(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని తుమ్మగూడెం గ్రామం నందు మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా రైతులకు మొక్కజొన్న సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు నీటి యాజమాన్య పద్ధతులు, నానో యూరియా మరియు నానో డి ఏ పి ఉపయోగాలను తెలియజేశారు. మొక్కజొన్నలో కాండం తోలుచు పురుగు, కత్తెర పురుగు మరియు గులాబీ రంగు పురుగు నియంత్రణ పద్ధతులు గురించి వివరించారు. రైతులకు ప్రధాన తెగుళ్లు అయిన ఆకు ఎండు తెగులు, తుప్పు తెగుళ్లు,కుళ్ళు తెగుళ్లు ఎలా గుర్తించాలో వివరించారు. తెగుళ్లు గుర్తించినప్పుడు మంకోజెబ్ 2.5 గ్రామ్స్/ ఒక లీటర్ నీటికి కలిపి (లేదా) ప్రోపేకోనజోల్ 200 మిల్లీలీటర్లు /200 లీ. నీటిలో కలిపి పిచికారి చేసిన ఎడల నియంత్రించవచ్చని, రైతులు ఖచ్చితంగా తాము పండించే పంటను ఈ పంటను నమోదు చేసుకోవాలని రైతులు APFR నందు విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందవలెనని తెలియజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News