Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:53 PM

తుంగతుర్తిలోరోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన...

తుంగతుర్తిలోరోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన...

తుంగతుర్తిలోరోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన...
January 24, 2026 05:26 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

రోడ్డు భద్రత ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో తుంగతుర్తి పోలీసులు ప్రజలకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమం ద్వారా గ్రామ గ్రామాన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించే ప్రజలను చైతన్యవంతం చేస్తున్నట్లు ఎస్సై క్రాంతి తెలిపినారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,,,గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News