తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్
రోడ్డు భద్రత ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో తుంగతుర్తి పోలీసులు ప్రజలకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమం ద్వారా గ్రామ గ్రామాన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించే ప్రజలను చైతన్యవంతం చేస్తున్నట్లు ఎస్సై క్రాంతి తెలిపినారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,,,గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి