Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:00 PM

తుంగతుర్తి లో ఘనంగా సావిత్రిబాయి వర్ధంతి వేడుకలు

తుంగతుర్తి లో ఘనంగా సావిత్రిబాయి వర్ధంతి వేడుకలు

తుంగతుర్తి లో ఘనంగా సావిత్రిబాయి వర్ధంతి వేడుకలు
March 10, 2026 12:39 PM 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి మండలకేంద్రం లోని విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. సమాజంలో మహిళా సమానత్వం కోసం పోరాడిన మహనీయురాలు సావిత్రీబాయి అన్నారు.. మహిళలకు విద్య నేర్చుకోవాల్సిన అవశ్యకతను గుర్తించి తొలి మహిళా పాఠశాలను ప్రారంభించిన సంఘసంస్కర్త సావిత్రీబాయి అన్నారు. తనభర్త జ్యోతి బా పూలే అడుగుజాడలో నడిచిన వీరవనిత సావిత్రీబాయి పూలే అన్నారు. ఆమెయొక్క త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియచేయాల్సిన బాధ్యత మనందరిమీద ఉందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు సాయిలు. గోపగాని రమేష్. పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్. గోపగాని వెంకన్న. లథీబ్. మల్లికార్జున. సాయి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News