Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:33 AM

తుంగతుర్తి లో ఘనంగా సావిత్రిబాయి వర్ధంతి వేడుకలు

తుంగతుర్తి లో ఘనంగా సావిత్రిబాయి వర్ధంతి వేడుకలు

తుంగతుర్తి లో ఘనంగా సావిత్రిబాయి వర్ధంతి వేడుకలు
March 10, 2026 12:39 PM 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి మండలకేంద్రం లోని విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. సమాజంలో మహిళా సమానత్వం కోసం పోరాడిన మహనీయురాలు సావిత్రీబాయి అన్నారు.. మహిళలకు విద్య నేర్చుకోవాల్సిన అవశ్యకతను గుర్తించి తొలి మహిళా పాఠశాలను ప్రారంభించిన సంఘసంస్కర్త సావిత్రీబాయి అన్నారు. తనభర్త జ్యోతి బా పూలే అడుగుజాడలో నడిచిన వీరవనిత సావిత్రీబాయి పూలే అన్నారు. ఆమెయొక్క త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియచేయాల్సిన బాధ్యత మనందరిమీద ఉందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు సాయిలు. గోపగాని రమేష్. పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్. గోపగాని వెంకన్న. లథీబ్. మల్లికార్జున. సాయి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News