Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:05 AM

తుంగతుర్తి లో ఘనంగా సావిత్రిబాయి వర్ధంతి వేడుకలు

తుంగతుర్తి లో ఘనంగా సావిత్రిబాయి వర్ధంతి వేడుకలు

తుంగతుర్తి లో ఘనంగా సావిత్రిబాయి వర్ధంతి వేడుకలు
10-03-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి మండలకేంద్రం లోని విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. సమాజంలో మహిళా సమానత్వం కోసం పోరాడిన మహనీయురాలు సావిత్రీబాయి అన్నారు.. మహిళలకు విద్య నేర్చుకోవాల్సిన అవశ్యకతను గుర్తించి తొలి మహిళా పాఠశాలను ప్రారంభించిన సంఘసంస్కర్త సావిత్రీబాయి అన్నారు. తనభర్త జ్యోతి బా పూలే అడుగుజాడలో నడిచిన వీరవనిత సావిత్రీబాయి పూలే అన్నారు. ఆమెయొక్క త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియచేయాల్సిన బాధ్యత మనందరిమీద ఉందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు సాయిలు. గోపగాని రమేష్. పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్. గోపగాని వెంకన్న. లథీబ్. మల్లికార్జున. సాయి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తుంగతుర్తి లో ఘనంగా సావిత్రిబాయి వర్ధంతి వేడుకలు

Article Image

భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి మండలకేంద్రం లోని విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. సమాజంలో మహిళా సమానత్వం కోసం పోరాడిన మహనీయురాలు సావిత్రీబాయి అన్నారు.. మహిళలకు విద్య నేర్చుకోవాల్సిన అవశ్యకతను గుర్తించి తొలి మహిళా పాఠశాలను ప్రారంభించిన సంఘసంస్కర్త సావిత్రీబాయి అన్నారు. తనభర్త జ్యోతి బా పూలే అడుగుజాడలో నడిచిన వీరవనిత సావిత్రీబాయి పూలే అన్నారు. ఆమెయొక్క త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియచేయాల్సిన బాధ్యత మనందరిమీద ఉందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు సాయిలు. గోపగాని రమేష్. పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్. గోపగాని వెంకన్న. లథీబ్. మల్లికార్జున. సాయి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News