Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:12 PM

తొర్మామిడి పాఠశాలకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కానుక

తొర్మామిడి పాఠశాలకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కానుక

తొర్మామిడి పాఠశాలకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కానుక
February 10, 2026 08:19 PM 280 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

వికారాబాద్ జిల్లా బంట్వరం మండలం తొర్మామిడి గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా 91 మంది విద్యార్థులు చేరడం పట్ల సంతోషం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా అదే పాఠశాలలో విద్యాభ్యాసం చేసి ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఎం. సాయి కీర్తన తన చదువు మొదలైన పాఠశాలకు ప్రింటర్‌ను అందజేశారు.ఈ కార్యక్రమంలో సాయి కీర్తన తండ్రి లలిత్ కుమార్ ఆమెను ఘనంగా సన్మానించగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన సాయి కీర్తనను అందరూ అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవ్యా నాయక్, సిబ్బంది ఉమామహేశ్వరి, రేష్మ, రాధ, సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News