PRINT TIME: March 10, 2026 01:08 AM
తిరువూరులో ముగ్గురు రేషన్ డీలర్లు సస్పెన్షన్
తిరువూరులో ముగ్గురు రేషన్ డీలర్లు సస్పెన్షన్
March 09, 2026 07:01 PM
19 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
తిరువూరు పట్టణంలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసిన ముగ్గురు రేషన్ డీలర్లపై అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా పౌర సరఫరాల అధికారి వాణి ఆదేశాల మేరకు డీలర్లు సునీత, దుర్గారాణి, ఆనందకుమారి డీలర్షిప్లను సస్పెండ్ చేశారు.
వారి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 4.50 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పీడీఎస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి