Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:59 PM

తిరువూరులో ముగ్గురు రేషన్ డీలర్లు సస్పెన్షన్

తిరువూరులో ముగ్గురు రేషన్ డీలర్లు సస్పెన్షన్

తిరువూరులో ముగ్గురు రేషన్ డీలర్లు సస్పెన్షన్
March 09, 2026 07:01 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు పట్టణంలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసిన ముగ్గురు రేషన్ డీలర్లపై అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా పౌర సరఫరాల అధికారి వాణి ఆదేశాల మేరకు డీలర్లు సునీత, దుర్గారాణి, ఆనందకుమారి డీలర్‌షిప్‌లను సస్పెండ్ చేశారు.

వారి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 4.50 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పీడీఎస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News