Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:02 PM

తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి కార్యక్రమం

తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి కార్యక్రమం

తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి కార్యక్రమం
January 30, 2026 02:16 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు జనవరి 30(స్ధానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ లో జాతిపిత మహాత్మా గాంధీ 78 వ వర్ధంతిని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్భంగా తిరువూరు మండల, పట్టణ మరియు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు, జీవన్ బాబు, బొడ్డు ప్రకాశరావు,ఉప్పలపాటి లక్ష్మీ దాస్,గంజా కృష్ణమోహన్, ఊటుకూరు అశోక్ కుమార్, రామిశెట్టి శ్రీనివాసరావు, మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యం,అహింస,సత్యాగ్రహం,ఉప్పు సత్యాగ్రహం,దండి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలతో దేశమంతటా తిరిగి ప్రజలను చైతన్య పరచి బ్రిటీష్ వారి పాలనను పాలనను పాలనను పారద్రోలి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన మహనీయుడని,అలాంటి మహనీయుడిని గాడ్సే అనే మతోన్మాద దుర్మాగుడు ఆయనను అత్య చేసి భౌతికంగా లేకుండా చేశారని,ఈనాటి పాలకులు ఆయన పేరును జాతీయ ఉపాధి హామీ పథకానికి తొలగించినారని,ఆయన పేరును ఉపాధి హామీ పథకానికి కొనసాగించాలని బి. జె.పి.ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.అదేవిధంగా స్వాతంత్ర్య పోరాటవీరుల సంస్మరణ దినోత్సవము సందర్భంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న త్యాగమూర్తులకు నివాళులు అర్పించడం జరిగినది.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తగుండ్ల గోపాలకృష్ణ, డాక్టర్ కడియాల నాగేశ్వరరావు, పర్వతం రామారావు, రామిశెట్టి శ్రీనివాసరావు, చావుల రంగయ్య, మత్తి మోహనరావు, కుంచం చంద్రరావు, మేకల రవి,షేక్ సుభాని, పల్లెపాటి చరణ్ సాయి, గరికపాటి నరసింహారావు, యద్దనపూడి రాములు, కొంగల ఆదాం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News