Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:01 PM

తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
January 27, 2026 09:10 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు జనవరి 27(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన రెడ్డి) ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు ప్రకాశరావు జాతీయ జండా ఆవిష్కరించి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ధన, మాన, ప్రాణాలను పణంగాపెట్టి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టి అసువులు బాసిన నాయకులను మీరు కూడదని అన్నారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర బి.సి.సెల్ నాయకులు జీవన్ బాబు, గంజా కృష్ణమోహన్ లు మాట్లాడుతూ ఈ రోజు రాజ్యాంగం అమలు లోనికి వచ్చిన రోజు అని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉన్నదని, రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు అందిన రోజున నాయకులు కన్న కలలు నెరవేరినట్లని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు, డాక్టర్ కడియాల నాగేశ్వరరావు, ఇమ్మనేని శ్రీనివాసరావు, రామిశెట్టి శ్రీనివాసరావు, గుడిమెట్ల మోహన్ రావు, కొత్తగుండ్ల గోపాలకృష్ణ, జీడిమల్ల వెంకటేశ్వరరావు, పర్వతం రామారావు, ఉప్పలపాటి లక్ష్మీ దాస్, పల్నాటి సత్యనారాయణ, నభిషా,షేక్ సుభాని, పగుట్ల చంద్రయ్య, బెంజిమెన్, గంధం శ్రీనివాసరావు,గరికపాటి నరసింహారావు, కొంగల ఆదాం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News