PRINT TIME: April 11, 2026 02:01 PM
తేరేటుపల్లి అనసూయ మృతికి పిఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు నూనె వెంకటస్వామి శ్రద్ధాంజలి
తేరేటుపల్లి అనసూయ మృతికి పిఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు నూనె వెంకటస్వామి శ్రద్ధాంజలి
January 25, 2026 02:53 PM
15 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
చిట్యాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తేరటుపల్లి హనుమంతు గుప్తా తల్లి, తేరటుపల్లి అనసూయ (85) చిట్యాలలోని స్వగృహంలో కన్నుమూశారు.
ఈ సందర్భంగా ఆమె భౌతిక కాయానికి పూలమాలలు వేసి ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి శ్రద్ధాంజలి ఘటించారు.
అయనతో పాటు PRPS నాయకులు బర్రె సంజీవ్, నాగిల్లి యాదయ్య, గాదె ఎల్లేష్, గాదె శ్రీహరి, కళ్లెం రామచంద్రం తదితరులు కూడా శ్రద్ధాంజలి అర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి