Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:01 PM

తేరేటుపల్లి అనసూయ మృతికి పిఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు నూనె వెంకటస్వామి శ్రద్ధాంజలి

తేరేటుపల్లి అనసూయ మృతికి పిఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు నూనె వెంకటస్వామి శ్రద్ధాంజలి

తేరేటుపల్లి అనసూయ మృతికి పిఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు నూనె వెంకటస్వామి శ్రద్ధాంజలి
January 25, 2026 02:53 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తేరటుపల్లి హనుమంతు గుప్తా తల్లి, తేరటుపల్లి అనసూయ (85) చిట్యాలలోని స్వగృహంలో కన్నుమూశారు.

ఈ సందర్భంగా ఆమె భౌతిక కాయానికి పూలమాలలు వేసి ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి శ్రద్ధాంజలి ఘటించారు.

అయనతో పాటు PRPS నాయకులు బర్రె సంజీవ్, నాగిల్లి యాదయ్య, గాదె ఎల్లేష్, గాదె శ్రీహరి, కళ్లెం రామచంద్రం తదితరులు కూడా శ్రద్ధాంజలి అర్పించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News