Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:22 AM

తేజ విద్యాలయలో భారతీయం

తేజ విద్యాలయలో భారతీయం

తేజ విద్యాలయలో భారతీయం
05-04-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలను పురస్కరించుకుని కొమరబండ తేజ విద్యాలయ పాఠశాలలో నేడు ఆదివారం సాయంత్రం 5.00 గంటలకు “ భారతీయం “ పేరున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ రమాసోమిరెడ్జి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ మున్సిపల్ ఛైర్మన్ యేర్నేని కుసుమ వెంకటరత్నం గారు, విశ్రాంత IAS లు డా. చక్రపాణి గారు, వాడ్రేవు చినవీరభద్రుడు గారు , పాఠశాల విద్యా సంయుక్త సంచాలకులు మారసాని సోమిరెడ్డి గారు , ప్రముఖ గాయకులు చింతల యాదగిరి పాల్గొనడం జరుగుతుంది.

భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో జాతిని ఐక్యం చేసిన వందేమాతరం గేయం ప్రాధాన్యతను తెలియజేస్తూ “వందేమాతరం రచించి 150 ఏళ్లు” పూర్తయిన సందర్భంగా

విద్యార్థులు అన్ని రాష్ట్రాలలోని చరిత్ర, సంస్కృతి, వారసత్వ అంశాలను వివరిస్తూ నృత్య కళలను ప్రదర్శించడం జరుగుతుంది.

అందరికీ ఆహ్వనం తెలియజేస్తున్నామని డైరెక్టర్ సోమిరెడ్డి తెలిపారు.

Sthanikam

తేజ విద్యాలయలో భారతీయం

Article Image

వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలను పురస్కరించుకుని కొమరబండ తేజ విద్యాలయ పాఠశాలలో నేడు ఆదివారం సాయంత్రం 5.00 గంటలకు “ భారతీయం “ పేరున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ రమాసోమిరెడ్జి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ మున్సిపల్ ఛైర్మన్ యేర్నేని కుసుమ వెంకటరత్నం గారు, విశ్రాంత IAS లు డా. చక్రపాణి గారు, వాడ్రేవు చినవీరభద్రుడు గారు , పాఠశాల విద్యా సంయుక్త సంచాలకులు మారసాని సోమిరెడ్డి గారు , ప్రముఖ గాయకులు చింతల యాదగిరి పాల్గొనడం జరుగుతుంది.

భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో జాతిని ఐక్యం చేసిన వందేమాతరం గేయం ప్రాధాన్యతను తెలియజేస్తూ “వందేమాతరం రచించి 150 ఏళ్లు” పూర్తయిన సందర్భంగా

విద్యార్థులు అన్ని రాష్ట్రాలలోని చరిత్ర, సంస్కృతి, వారసత్వ అంశాలను వివరిస్తూ నృత్య కళలను ప్రదర్శించడం జరుగుతుంది.

అందరికీ ఆహ్వనం తెలియజేస్తున్నామని డైరెక్టర్ సోమిరెడ్డి తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News