Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:48 AM

తారకరామనగర్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

తారకరామనగర్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

తారకరామనగర్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
January 26, 2026 05:50 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యం-స్టీల్ బాటిళ్లు,టిఫిన్ బాక్సుల ఉచిత పంపిణీ

కౌన్సిలర్ అభ్యర్థి బర్రె సంఘవి-కరుణాకర్

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

భువనగిరి మున్సిపల్ పరిధిలోని తారకరామనగర్ 32వ వార్డులో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 32వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బర్రె సంఘవి కరుణాకర్ సోమవారం స్థానిక అంగన్వాడీ కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.ఆరోగ్య పరిరక్షణలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లు,స్టీల్ టిఫిన్ బాక్సులు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బర్రె సంఘవి కరుణాకర్ మాట్లాడుతూ,తారకరామనగర్‌లో అంగన్వాడీ కేంద్రానికి తగిన స్థలం కేటాయించి,నూతన అంగన్వాడీ భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు.పిల్లల భవిష్యత్తే తన ప్రథమ లక్ష్యమని,వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు యువకులు,స్థానికులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News