Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:30 AM

తారకరామనగర్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

తారకరామనగర్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

తారకరామనగర్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
26-01-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యం-స్టీల్ బాటిళ్లు,టిఫిన్ బాక్సుల ఉచిత పంపిణీ

కౌన్సిలర్ అభ్యర్థి బర్రె సంఘవి-కరుణాకర్

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

భువనగిరి మున్సిపల్ పరిధిలోని తారకరామనగర్ 32వ వార్డులో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 32వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బర్రె సంఘవి కరుణాకర్ సోమవారం స్థానిక అంగన్వాడీ కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.ఆరోగ్య పరిరక్షణలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లు,స్టీల్ టిఫిన్ బాక్సులు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బర్రె సంఘవి కరుణాకర్ మాట్లాడుతూ,తారకరామనగర్‌లో అంగన్వాడీ కేంద్రానికి తగిన స్థలం కేటాయించి,నూతన అంగన్వాడీ భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు.పిల్లల భవిష్యత్తే తన ప్రథమ లక్ష్యమని,వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు యువకులు,స్థానికులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

తారకరామనగర్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image

పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యం-స్టీల్ బాటిళ్లు,టిఫిన్ బాక్సుల ఉచిత పంపిణీ

కౌన్సిలర్ అభ్యర్థి బర్రె సంఘవి-కరుణాకర్

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

భువనగిరి మున్సిపల్ పరిధిలోని తారకరామనగర్ 32వ వార్డులో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 32వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బర్రె సంఘవి కరుణాకర్ సోమవారం స్థానిక అంగన్వాడీ కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.ఆరోగ్య పరిరక్షణలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లు,స్టీల్ టిఫిన్ బాక్సులు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బర్రె సంఘవి కరుణాకర్ మాట్లాడుతూ,తారకరామనగర్‌లో అంగన్వాడీ కేంద్రానికి తగిన స్థలం కేటాయించి,నూతన అంగన్వాడీ భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు.పిల్లల భవిష్యత్తే తన ప్రథమ లక్ష్యమని,వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు యువకులు,స్థానికులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News